Bollywood | సినీ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తిరిగే కార్లు, ఉండే ఇల్లు అంత లగ్జరియస్గా ఉంటుంది. ఉదాహరణకి షారూఖ్ ఖాన్ ఇల్లు, అమితాబ్ బచ్చన్ ఇల్లు చూస్తే అద�
‘తరచుగా అడిగే ప్రశ్న’ ఇదేనంటూ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన రెండు నగరాలు బెంగళూరు, ముంబయితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది.
Deepika Padukone | ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఇటీవల ఆస్కార్ అవార్డులపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023లో ఆస్కార్ అవార్డులకు హాజరై వార్తల్లో నిలిచిన దీపికా.. భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు దక్కకపోవడ
పైకి కనిపించేంత అందంగా సినిమా తారల జీవితాలుండవు అనేది దగ్గరగా చూసిన వారికే తెలుస్తుంది. ఒక్కసారి సినిమాకు సైన్ చేశాక.. పారితోషికం అందుకున్నాక.. ఇక ఆ సినిమాకోసం ఎంతైనా కష్టపడాల్సిందే. పాత్రలో ప్రాణం పోసే�
‘మనిషికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసికంగా బలంగా లేకపోతే.. శారీరకంగా కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. మెదడు నుంచి శరీరానికి పాజిటీవ్ సిగ్నల్స్ వెళ్లాలి కానీ.. నెగెటివ్ సిగ్నల్స్ వెళ్లకూడదు.
బాలీవుడ్లో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు షారుఖ్ఖాన్, దీపికాపడుకోన్. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘పఠాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై (depression battle) స్టూడెంట్స్కు కీలక సూచనలు చేశారు.
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు.
Pariksha Pe Charcha | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898’ చిత్రం గత ఏడాది జూన్లో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లతో చరిత్ర సృష్టించింది.
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన దృశ్యకావ్యం.. పద్మావత్! ఎన్నో వివాదాలు, మరెన్నో మలుపులతో 2018లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా కొల్లగొట్టింది. ఈ చిత్రంలో క�
వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారాలు సైతం ఆఫీసుకు రావాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖుల�
L&T Chairman | పనిగంటలకు సంబంధించి ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయా
Deepika Padukone | ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై సంస్థ వివరణ ఇచ్చింది.