క్షపై చిలుకు జనాభా కలిగిన కోరుట్ల పట్టణంలో గత ఏడాది కాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయడం లేదు. టీయూ ఎఫ్ఐడీసీ నిధులు రూ. 25 లక్షలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలం�
అందంగా కనిపించడం కోసం ఎంత డబ్బైన ఖర్చు పెట్టడానికి నగరవాసులు వెనకాడటం లేదు. సోషల్ మీడియా వేదికగా సినిమా, సిరీస్లు, షార్ట్ఫిల్మ్లు, యాంకర్లు తదితర రంగాల్లోనూ అవకాశాలు దక్కుతుండటంతో ప్రత్యేక లుక్ కో�
Kedarnath temple: దీపావళి కోసం కేదార్నాథ్ ఆలయాన్ని పువ్వులతో అలంకరించారు. శీతాకాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఉత్తరాఖండ్లోని ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని నవంబర్ 3వ తేదీన మూసివేయనున్నారు.
Kanyaka Parameswari | సాధారణంగా అమ్మవారి ఆలయం అంటేనే వెండి, బంగారు దగదగలు కనిపిస్తుంటాయి. అమ్మవారిపై నగలు తళతళ మెరుస్తుంటాయి. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో దేశంలోని అమ్మవారి ఆలయాలన్నీ దేదీప్యమానంగా వ
పెండ్లిండ్ల సీజన్ మళ్లీ మొదలైంది. కొద్దిరోజుల నుంచి మంచి ముహూర్తాలు లేక వివాహాలు పెద్దగా జరుగలేదు. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా కల్యాణ గడియలు వచ్చాయి.
Temples | దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల�
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.
Rose Petals | గులాబీ.. చేతికందిస్తే ప్రేమ. సిగలో తురిమితే అనురాగం. ఫ్లవర్ వేజులో పెడితే అలంకారం. నిజమే ముస్తాబులో గులాబీని మించిన వస్తాదు లేదు. అందుకే రంగురంగుల రోజాలతో పాటు, దాని రేకులూ అలంకారంలో అగ్రతాంబూలం అం�
నెయిల్ ఆర్ట్.. గోళ్ల అలంకరణ కోసమే పుట్టుకొచ్చిన కళ. చేతి వేళ్లనే కాదు, కాలిగోళ్లనూ దీంతో అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇందుకు సృజన, కళ, అంతకు మించి ఓపిక ఉండాలి. ఇవేవీ లేకున్నా గోళ్లను అందంగా అలంకరించుకునేం
ఖమ్మం నగరం.. గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ బుధవారం జరుగనున్న భారీ బహిరంగ సభతో కొత్త శోభను సంతరించుకున్నది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇలాంటి గొప్ప బహిరంగ సభను నిర్వహించిన రాజకీయ పార్టీల�
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగర
సింహభాగం ఐటీ ప్రాంతానికి వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లోని వీధులను విదేశాలను తలపించేలా తీర్చిదిద్దే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. రొటీన్కు భిన్నంగా వాటిని అందంగా మలచి ఆకట్టుక�
చెట్టూచేమల మీద పక్షుల సందడి చూడాలంటే మంచు కురిసే వేళకంతా నిద్ర లేవాల్సిందే. అయితే మలిసంధ్యలోనూ ఆ అందాలను ఆస్వాదించాలని ఆశించే వారి కోసం హమ్మింగ్ బర్డ్ సోలార్ హ్యాంగింగ్ లైట్లు వచ్చాయి