గిరాకీ లేక అప్పులపాలై ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్ల శివారు గోపాల్రెడ్డినగర్లో ఆదివారం చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాలో జరిగింది. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండకు చె
Gold Rates | ప్రపంచ మార్కెట్లో ఇటీవల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. ఇలా రికార్డు స్థాయిలో పెరగడం ఒక అడ్డంకి ప్రణాళికా? లేదా అమెరికా రుణ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక రహస్య నాటకమా అన్న షాడో థియరీ ప్రచారంలో
ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపేటకు చెందిన మొగిల�
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన భూక్
సనాతన ధర్మం ప్రకారం, మనం ఈ లోకంలోకి రాగానే అనేకమందికి రుణపడి ఉంటామని శ్రీమద్భాగవతం వివరిస్తుంది. దేవతలు, రుషులు, ఇతర జీవులు, మానవ సమాజంతో పాటు, మన జీవితాలను, కుటుంబ సంప్రదాయాలను పరిరక్షించిన పూర్వికులకు క�
అదేదో సినిమాలో ‘అప్పు-డే’ తెల్లారిందా అని సగర్వంగా పలుకుతాడు కథానాయకుడు. చచ్చినా అప్పు తీర్చొద్దనీ, వాయిదా వేయమనీ తప్పుదారి పట్టిస్తాడు. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా’ పాటను నీతిసూత్రంగా భావించిన