కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి త
Telangana | కాంగ్రెస్ సర్కారు రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నది. పరపతి బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.ఆరువేల కోట్ల రుణం సేకరించేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెల
ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను అందుకున్నాయి మరి. అంతకుముందు నెల సెప్టెంబర్లో భారీగా
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల ర�
గిరాకీ లేక అప్పులపాలై ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్ల శివారు గోపాల్రెడ్డినగర్లో ఆదివారం చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాలో జరిగింది. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండకు చె
Gold Rates | ప్రపంచ మార్కెట్లో ఇటీవల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. ఇలా రికార్డు స్థాయిలో పెరగడం ఒక అడ్డంకి ప్రణాళికా? లేదా అమెరికా రుణ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక రహస్య నాటకమా అన్న షాడో థియరీ ప్రచారంలో