అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎస్సై వినయ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్పల్లి మండలం హొన్నాజిపే�
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది.
Delhi murder case : ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కూతురు హత్య కేసు ఘటనలో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ నుంచి సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
కాంగ్రెస్ కాలనాగై తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాటేసింది. మహోజ్వల రాష్ర్టాన్ని దివాలా తీయించింది. రెండున్నరేండ్లలో ఎక్కడా కొత్త పథకం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు. కానీ మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అయింద
Civil Supplies | రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఒక్క ఏడాదిలో రూ.54వేల కోట్ల అప్పులు చేయడం ఆ శాఖ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇది ఎవరో చెప్పిన కాకి లెక్కలు
రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యలోటు రూ.50 వేల కోట్ల మారును దాటడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశ�
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాక సిద్దిపేట జిల్లాలో ఒకరు, దిగుబడి రాదేమోననే ఆందోళనతో ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి �
సాగు కోసం చేసిన అప్పులు పెరగడం, మరోవైపు అనారోగ్యం వెరసి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన చెక్కల అంజయ్య (65) కౌలుకు తీసుకొని �
తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాల అమలు, రోజువారీ ఖర్చుల కోసం అడ్డగోలుగా అప్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఇ�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, మృతుడి భార్య శకుంతల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి అశోక్ (40) తనకున�
అప్పుల బాధతో ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్కు చెందిన రైతు బెదరబోయిన హరిబాబు (39) ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.