రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యలోటు రూ.50 వేల కోట్ల మారును దాటడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశ�
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాక సిద్దిపేట జిల్లాలో ఒకరు, దిగుబడి రాదేమోననే ఆందోళనతో ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి �
సాగు కోసం చేసిన అప్పులు పెరగడం, మరోవైపు అనారోగ్యం వెరసి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన చెక్కల అంజయ్య (65) కౌలుకు తీసుకొని �
తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాల అమలు, రోజువారీ ఖర్చుల కోసం అడ్డగోలుగా అప్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఇ�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, మృతుడి భార్య శకుంతల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి అశోక్ (40) తనకున�
అప్పుల బాధతో ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్కు చెందిన రైతు బెదరబోయిన హరిబాబు (39) ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భల్లునగర్తండాకు చెందిన గుగులోతు నంద్యా (54) నిరుడు మిర్చి సాగుచేయగా తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు.
Madhya Pradesh Debt | మధ్యప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.4.65 లక్షల కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.4.21 లక్షల కోట్లను ఇది మించిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప�
కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి త
Telangana | కాంగ్రెస్ సర్కారు రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నది. పరపతి బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.ఆరువేల కోట్ల రుణం సేకరించేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెల