KTR | కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఏమీ చేయలేదన్నారు.
ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించిన రీపేమెంట్ ప్లాన్ ఉద్దేశం.. రూ.22,000 కోట్ల రుణాల్లో 99.97 శాతం బ్యాంకులు రైటాఫ్ చేస్తాయని కాదని చెప
ప్రభుత్వాలు అప్పులు చేయడం చూస్తుంటాం. కార్పొరేట్ కంపెనీలు రుణాలు తీసుకోవడం గమనిస్తుంటాం. కానీ కాంగ్రెస్ సర్కార్ పాలనలో.. సీఎం విద్యాశాఖ మంత్రిగా గల తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీ అప్పులు తీసుకుంటున
మూడు రోజుల క్రితం రుణాల ఊబిలో కూరుకుపోయి నిజామాబాద్ నగరానికి చెందిన ఓ జంట తనువు చాలించింది. కన్న బిడ్డలను ఒంటరి చేసి కానరాని లోకాలకు పయనం అయ్యారు. ఇదీ కేవలం ఈ జంటకే పరిమితమైన సమస్య కాదు. నెలలో నాలుగైదు చో�
అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,754 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాల కోసం కేసీఆర్ పదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస
పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ అప్పులు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఏప్రిల్ నెలలోనే రూ.1.4 ట్రిలియన్ల మేర పెరగడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.81.93 ట్రిలియన్లకు చేరాయని ‘బిజినెస్ రికార్డర్' న�
అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూకల్కు చెందిన సౌడ కిషన్ (32) రెండేండ్లుగా వ్యవసాయంతోపాటు మక్క, పత్త
నేను బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు ఎంతోమందికి లోన్లు ఇప్పించాను, అప్పులిచ్చే ఆఫీసర్గా, మేనేజర్గా ఎందరికో రుణాలు మంజూరు చేశాను కూడా. కానీ, చిన్నప్పుడు, ఆ తరువాత కూడా నేను అప్పుల అప్పలమ్మను. నా కొరకు తక్క
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ఏటా 70వేల కోట్ల అప్పు అదనంగా వచ్చి చేరుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు కూ�
అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎస్సై వినయ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్పల్లి మండలం హొన్నాజిపే�
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది.