ఆర్థిక ఇబ్బందులతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ధర్మాజీపేటకు చెందిన దివిటి కనకరాజు (36) తనకున్న ఎకరన్నరం భూమిలో వ్యవసా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 20 నెలలు మాత్రమే గడిచింది. కానీ ఈ కాలంలోనే తీసుకున్న అప్పులు ఎంతో తెలుసా? అక్షరాలా 2.17 లక్షల కోట్లు. మరి.. అప్పుల ద్వారా తెచ్చిన ఈ నిధులను ఏం చేసినట్టు?. గత 20 నెలల కాలంలో కాంగ
కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని గాయిగాయి చేసిన రేవంత్రెడ్డి చెంపచెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వరిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. వల్లభపూర్ గ్రామానికి చెందిన మేకల హ�
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
చాట్ జీపీటీ మన అనుమానాలను తీరుస్తుందనే ఇన్నాళ్లూ విన్నాం. కానీ అప్పులనూ తీర్చేలా పనిచేస్తుందని తెలుసా?! ఇది నిజం. అమెరికా డెలావర్ ప్రాంతంలో ఉండే ఓ మహిళా రియల్టర్ చాట్ జీపీటీ సలహాలను పాటిస్తూ కేవలం నె�
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లి�