dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు.
Mysterious Deaths | పాకిస్థాన్లోని కరాచీలో ఆకస్మికంగా అనేక మంది మరణించారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 22కు చేరింది. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఆ నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.
కలుషిత దగ్గు మందును వినియోగించడం వల్ల 68 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో భారతీయుడు సింగ్ రాఘవేంద్ర ప్రటర్కు ఉజ్బెకిస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
Dawood Ibrahim | అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..? లేక చనిపోయాడా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఆయనపై విష ప్రయోగం జరిగిందని వార్తలు వచ్చి
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2021-22లో దాదాపు 19,883 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడగా.. 2022-23లో 96,917 మందిని పట్టుబడ్డారు. అంటే అక్రమంగా ప�
Thane hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం ఒక కమి�
ప్రధాని మోదీ ప్రారంభించిన ముంబై-నాగపూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్వే రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్నది. 520 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారిపై డిసెంబర్, 2022-ఏప్రిల్ 2023 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 39 మంది ప్రాణాల�
WHO | కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.