అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2021-22లో దాదాపు 19,883 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడగా.. 2022-23లో 96,917 మందిని పట్టుబడ్డారు. అంటే అక్రమంగా ప�
Thane hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం ఒక కమి�
ప్రధాని మోదీ ప్రారంభించిన ముంబై-నాగపూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్వే రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్నది. 520 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారిపై డిసెంబర్, 2022-ఏప్రిల్ 2023 మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 39 మంది ప్రాణాల�
WHO | కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
భారత్లో 2021లో 4.12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,53,972 మంది మరణించారని ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.
చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేసిన చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించింది.
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియ�
2020కి ముందు పెద్దల్లో హృద్రోగాలతో సంభవించే మరణాల రేటు క్రమంగా దిగిరాగా, కరోనా మహమ్మారి తర్వాత మధ్యతరగతి, యువకుల్లో మరణాల రేటు పెరిగిందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముం�