WHO | కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
భారత్లో 2021లో 4.12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,53,972 మంది మరణించారని ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.
చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేసిన చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించింది.
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియ�
2020కి ముందు పెద్దల్లో హృద్రోగాలతో సంభవించే మరణాల రేటు క్రమంగా దిగిరాగా, కరోనా మహమ్మారి తర్వాత మధ్యతరగతి, యువకుల్లో మరణాల రేటు పెరిగిందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముం�
వివిధ కారణాలతో వేర్వేరు చోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కడుపు నొప్పి భరించలేక ఓ యువకుడు..కుటుంబకలహాలతో వివాహిత, మనస్తాపంతో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం..
దేశంలో అత్యధిక శాతం మంది గుండె సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే మృత్యువాత పడుతున్నారు. 2020 సంవత్సరంలో 42 శాతం మంది ఈ మూడు సమస్యలతోనే చనిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది
Corona | కరోనా (Corona) మహమ్మారి దేశంలో మరణాల సంఖ్యను అధికం చేస్తుండగా, జననాల రేటును తగ్గిస్తు వస్తున్నది. 2019లో 76.4 లక్ష మంది మృతిచెందగా, 2020 నాటికి ఆ సంఖ్య 81.2 లక్షలకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదికంటే 6.2 శాతం అధికమని