భారత్లో 2022లో నమోదైన కొవిడ్-19 మృతుల్లో 92 శాతం టీకా తీసుకోని వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఈ దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి.కరోనాతో కొత్తగా 9 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 49, 143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,618 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది . 8,687 మంది బాధితుల�
Covid 19 in Kerala: తీర రాష్ట్రం కేరళను కరోనా మహమ్మారి మరోమారు ఉక్కిబిక్కిరి చేస్తున్నది. గతంలో తొలి రెండు వేవ్ల సందర్భంగా కూడా కేరళపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది.
Omicron deaths | బ్రిటన్లో ఒమిక్రాన్ వైరస్తో ఇప్పటివరుకు 14 మంది చనిపోగా.. 129 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బుధవారం ఆ దేశ జూనియర్ ఆరోగ్య మంత్రి జిల్లియాన్ కీగన్ తెలిపారు
అమరావతి : ఏపీలో కొత్తగా 262 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 33వేల 362 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని వివరించారు. కొవిడ్ కారణంగా శ్రీకాకుళం, కృష్ణా జి�
50 ఏండ్ల కిందటితో పోలిస్తే పెరిగిన ఉపద్రవాలు ఏడు రెట్లు పెరిగిన ఆస్తినష్టం.. తగ్గిన మరణాల శాతం జెనీవా, సెప్టెంబర్ 1: ఐదు దశాబ్దాల కిందటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు నాలుగైదు రెట్లు పెరి�
బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అనంతరం బెంగళూర్లో తొలిసారిగా గడిచిన 24 గంటల్లో కొవిడ్-19 మరణాలు సున్నాగా నమోదయ్యాయి. ఇక 270 తాజా కేసులు నమోదవగా ఒక్కరోజులో 363 మంది మహమ్మారి నుంచి కోలుకున�
ముంబై : మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్తో మూడు మరణాలు నమోదయ్యాయి. రత్నగిరి, ముంబై, రాయ్గఢ్లో ఈ మూడు మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్-19తో ముంబైలో మరణించిన మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు తీస
ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడ�
పుణే : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పుణే పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో సంభవించిన మరణాల్లో 30 శాతం మంది బాధితులకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని వీరు కేవలం కరోనా ఇన్ఫెక్షన్ తోనే కన్నుమూశారని అధికా�
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మరణాలపై అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కథనంలో వెల్లడించిన గణాంకాలు వక్రీకరించిన అంచనాలతో కూడినవని నిరాధా�