24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మరణంకాప్రా, మే 10: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబలిస్తున్నది. తమ బిడ్డలు కళ్లెదుటే కరోనాకు బలైపోతుంటే, తట్టుకోలేక వారి తల్లిదండ్రులు కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి విష�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వరుసగా మూడు రోజుల పాటు 400కు పైగా కరోనా మరణాలు నమోదైన అనంతరం బుధవారం మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా 448, 407, 412 మరణాలు నమోదవగా
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ జంతువుల్లోనూ మరణాలకు కారణమవుతున్నదని తెలిసింది. ఇటీవల గిర్ అడవుల్లోని ఆసియా సింహాల మృతికి కరోనా వైరస్ కారణమని తేలినట్టు పర్యావరణ, అటవీ, వాతావరణ మ�
రాష్ట్రంలో| మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతిరోజు అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.