చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, తన ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్రెడ్డి మళ్లీ తుఫాన్ సృష్టించారని, తనకు ఏమైనా జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని ఆరోపించారు. సీఎం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి మృతిచెందిన 42 మందికి రూ. కోటి పరిహారంతో పాటు కేంద్రం ప్రకటించిన రూ. 2లక్షల నష్టపరిహారం రావాలంటే డెత్ సర�
Karnataka | ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపుతున్నది. బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచింది. త�
భారత్కు చెందిన కేరళ నర్సు నిమిష ప్రియ మరణ శాసనంపై యెమెన్ అధ్యక్షుడు రషీద్ అల్-అలామీ సంతకం చేశారు. నెల రోజుల్లో ఆమెకు ఈ శిక్షను అమలు చేయనున్నారు. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియ 2017 నుంచ�
Death Certificate | బతికుండగానే తమ భర్తలు చనిపోయినట్టు ఓ ఇద్దరు మహిళలు డెత్సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఆపై రైతు బీమాతోపా టు బ్యాంకులో ఇన్సూరెన్స్ సొమ్మును స్వాహా చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా లో వెలుగుచూసింది. మెదక�
భర్త బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని.. అతని పేరిట ఉన్న ఇంటి జాగను అమ్ముకుని.. తిరిగి అతనిపైనే వేధింపుల కింద కేసు వేసింది ఓ భార్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడు�
ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు బీమా అందుకోవడంలో మరింత జాప్యమవుతున్నది. తండ్రి మరణించి 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం అ
అది ఖరీదైన స్థలం. చూస్తూ ఊరుకోలేకపోయారు కబ్జారాయుళ్లు. అమెరికాలో ఉన్న యజమాని వస్తాడా? వచ్చి ఏమైనా చేస్తాడా? ఆ లోపే భూమిని మింగేస్తే పోలా! అని యజమాని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
కుటుంబంలో పిల్లలు ఉంటే సందడే వేరు. ఇటు దంపతులు తమ పిల్లలతో, అటు వృద్ధులు తమ మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అమ్మతనం అనేది ప్రతి వివాహిత జీవితంలో ఓ అమూల్య వరం. దీని కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనదైన పాలన వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నం. దీంతోపాటు గత పాలకుల హయాంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవనం కల్పించుకుంట�
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందజేస్తూ లబ్ధిదారులకు బతుకుపై భరోసా నింపుతున్నది. భర్త మృతి చెందితే జీవిత భాగస్వామికి 57 ఏండ్లు పైబడితే వృద్ధాప్య పింఛన్, ఆలోపు వారికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆస�
ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో