ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీసీసీబీ పరిధిలో రూ.451 కోట్ల పంట రుణాలు మాఫీ కానున్నాయని చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి తెలిపారు. శనివా రం సంగారెడ్డిలోని డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్ల
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశాలు కొద్ది నెలల నుంచి వరుసగా వాయిదా పడుతున్నాయి. ఫలితంగా సొసైటీల నిర్వహణ, రైతుల ప్రయోజనాల కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుత బ్యాంక్ �
ఖాతాదారులకు కొత్త పథకాలను అందించేందుకు సంగారెడ్డి జిల్లాలో ఇంటింటికీ డీసీసీబీ కార్యక్రమాన్ని చేపట్టామని, నెల రోజుల్లో ఐదు లక్షల ఖాతాల నమోదుకు శ్రీకారం చుట్టామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ
పంట రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని, సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నా
రాష్ట్రంలోని సహకార బ్యాంకులు సత్తా చాటుతున్నాయి. ఓవైపు రైతులకు అధిక రుణాలిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తూ మరోవైపు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అత్తెసరు టర్నోవర్, లాభాలతో కొనసాగిన టెస్కా�
UPI services | నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి �
‘మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నారు. దీంతో వారి ప్రాధాన్యత పెరిగింది’ అని మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర�
రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు సూచించారు. పుష్కలమైన నీటి వనరులు, ఉచిత్ విద్యుత్ వల్ల ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర�
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మూడేండ్లలో ఆర్థికంగా పుంజుకున్నది. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీసీబీ సేవలను విస్తరించేందుకు అనుమత
జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
నష్టాలబాటలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్రెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో లాభాల బాటలో నడిపిస్తున్నామని చైర్మన్ చిట్యాల నిజాం�
వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క