కేంద్రంపై ఒత్తిడి కోసం ఎక్కడికక్కడ తీర్మానాలు అన్ని స్థాయిల్లో పాలకవర్గాల నిర్ణయం యాదాద్రి, సూర్యాపేట జడ్పీల్లో ఏకగ్రీవంగా ఆమోదం కేంద్రం మెడలు వంచే వరకూ పోరాటం ఆగదన్న మంత్రి జగదీశ్రెడ్డి నేడు నల్లగొ�
రైతాంగం సంఘటితంగా తిప్పికొట్టాలి యాసంగి వడ్లు కొనేదాకా వదలం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సన్నాహక సమావేశానికి హాజరు నిర్మల్ అర్బన్, మార్చి 24 : వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణప
రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న కరీంనగర్ సహకార బ్యాంకు కు జాతీయ ఖ్యాతి దక్కడం గర్వకారణమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. సిబ్బంది కృషితోనే ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో9001, 10002
మోదీ సర్కారుపై ఒత్తిడికి టీఆర్ఎస్ కార్యాచరణ నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం నేడు టీఆర్ఎస్ విస్త�
బేల బ్రాంచీలో ఉద్యోగి నిర్వాకం మొత్తం 11 మంది సిబ్బంది సస్పెన్షన్ ఆదిలాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బేల బ్రాంచీలో గురువారం భారీ కుంభకోణం వెల
నేరేడుచర్ల: దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రా�
ఖమ్మం : రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలు చెల్లించాలని ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఏ.వీరబాబు తెలిపారు. బుధవారం నగరంలోని పెవిలీయన్ గ్రౌండ్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణవిస్తరణ కార్య�
నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి
మంత్రి ఎర్రబెల్లి | ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి. బ్యాంకు రుణ రికవరీ విషయంలో సొసైటీ చైర్మన్లు నిక్కచ్చిగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయ కర్ రావు అన్నారు.