దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సహకార ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పీఏసీఎస్ల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
రైతులకు ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాల రికవరీపై అధికారులు, పీఏసీఎస్ పాలక మండలి సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావ�
డీసీసీబీ సేవలపై నాబార్డు ప్రశంసలు డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి రంగారెడ్డి, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు టర్నోవర్ రూ.1500 కోట్లకు చేరిందని డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ర�
గతంలో కుంభకోణాలతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ను లాభాల్లోకి తెచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. డీసీసీబీ సేవలను వివిధ రంగ
జనగామ : చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వాళ్లకు నిధులు అందే విధంగా చూస్తామన్నాని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన పలువురికి డీసీసీబీ వివిధ పరిశ�
గ్రామీణ ప్రాం తాల్లో రూరల్ హౌసింగ్ పాలసీని అమ లు చేస్తూ రైతులు ఇండ్లు కట్టుకునేందుకు రుణాలు అందించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అ న్నారు. రైతు బిడ్డలు విదేశాల్లో చదువుకునేం�
వనపర్తి : దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం రైతులతో పాటు డీసీసీబీ విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా �
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్ప
వచ్చే నవంబర్లో డీసీబీసీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. సహకార సం ఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్స
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు న్యూశాయంపేట, మే 1: వెలమ కులస్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెలమ సంక్షేమ