వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్కు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం ప్రసాదాన్ని వరంగల్ జిల్లా బీఆర్ఎప్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్�
అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీ
‘మీ ఇంటి బిడ్డను.. ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేస్తున్న సీఎం కేసీఆర్పై అభినందనలు, కృతజ్ఞతల వర్షం కురిపిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు గురువారం సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ముఖ్యమంత్రి �
బీఆర్ఎస్ నేతల ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. బుధవారం ఆయనతోపాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాలని, అందుకు స్థానిక అవసరాల రీత్యా వ్యాపారాలు చేసుకోవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. డీసీసీబీ ఉమ్మడి వరంగల
వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలక�
నియోజకవర్గ ప్రజల క్షేమమే తన ధ్యేయమని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో అరూరి గట్టుమల్లు ఫౌండే�
మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యా
వర్ధన్నపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో రూ.4,124.67 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. రూ.1,784.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయ
పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం వర్ధన్నపేటలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ ప్రతినిధుల సభ ఏర్ప�
జిల్లాలో మల్లికార్జునస్వామి జాతరలు వైభవంగా జరిగాయి. సుప్రసిద్ధ చారిత్రక కట్య్రాలలో కనుమ సందర్భంగా ఏటా కరుమ, యాదవుల ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామి జాతర నిర్వహిస్తారు.
మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు స్వాగత తోరణాలు గ్రాండ్ వెల్కం పలుకనున్నాయి. ఈ నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, స్వాగతం పలికేందుకు ఆర్చ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు న్యూశాయంపేట, మే 1: వెలమ కులస్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెలమ సంక్షేమ