‘పంచభక్ష్య పరమాన్నం పెట్టబడును. కానీ, ఇవాళ ఒక గంటెడు అన్నం వేస్తాం.. ఆరు నెలల తర్వాత గంటెడు సాంబార్ పోస్తాం’ అన్నట్టుగా డీఏల విడుదల విషయంలో ప్రభుత్వం తీరు ఉన్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35వేల విలువ చేసే పలు రకాలు అనుమతిలేని ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్ర�
ఈ ఔషధాలు వాడితే పలానా రోగాలు నయమవుతాయంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించిన ఔషధాలను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు.
‘శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది’ అంటూ తప్పుడు ప్రచారంతో విక్రయిస్తున్న ట్యాబ్లెట్లను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్ల
నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా మేకప్, కాస్మోటిక్ పేరుతో క్లినిక్లను నిర్వహించడమే కాకుండా.. డీసీఏ అనుమతి లేకుండా సంబంధిత ఔషధాలను విక్రయిస్తున్న క్లినిక్లపై రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల
గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ), తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
బ్లడ్ బ్యాంకుల్లో అక్రమంగా రక్తం, ఇతర ఉత్పత్తులను నిల్వ చేయడం, అధిక ధరలు వసూలు చేయడంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీస�
అక్రమంగా మానవ ప్లాస్మాను సేకరించి, విక్రయిస్తున్న రాకెట్ను ఛేదించినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పలు బ్లడ్ బ్యాంక్లపై అధికారుల�