రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా చెప్పుకొనే రాహుల్ కుమా�
బ్రాండెడ్ మందులను పోలిన నకిలీ ఔషధాలను మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.26 లక్షల విలువైన నకిలీ ఔషధాను స్వాధీన
హైదరాబాద్లోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) భవనాన్ని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) అధికారులు గురువారం సందర్శించారు.
Drugs | హైదరాబాద్ : డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహించే వారిపై, ప్రకటనలతో తప్పుదోవ పట్టించేవారిపై ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా ప్రత�