IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్లను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తోంది. ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్(Punjab Kings)క్రికెటర్లను సురక్షితంగా ఢిల�
IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది.
IPL 2025 : పంజాబ్ కింగ్స్ కుర్ర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(50 నాటౌట్) చెలరేగి ఆడుతున్నాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు 25 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు.
DC vs PBKS | ఆరంభంలోనే ఢిల్లీకి షాక్ తగిలింది. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.2 ఓవర్కు ఆర్ష్దీప్ వేసిన బాల్కు మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. ముందుగా పంజాబ్పై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్య
పిట్ట కొంచం కూత ఘనం అన్నట్లు.. ప్రభ్సిమ్రన్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్లో పంజాబ్ ఆరో విజయం నమోదు చేసుకుంది. ఢిల్లీతో పోరులో ఆల్రౌండ్ ఆధిక్యం కనబర్చిన ధవన్ సేన.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబా�
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 59వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఈ రెండు జట్లు విజయంపై కన్నేశాయి. ఈ మ్యాచ్ గనుక ఢిల్లీ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్�
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. అంతకుముందు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ను 115 పరుగులకు ఆలౌట్ చేసిన ఢిల్లీకి.. పృథ్వీ షా (41), డేవిడ్ వార్నర్ (60 నాట
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (41)ను రాహుల్ చాహర్ అవుట్ చేశాడు. షాతోపాటు వార్నర్ (37 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడుతుండటంతో వీళ్లి�
బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ జట్టును అత్యల్ప స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు.. ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. డేవిడ్ వార్నర్ (18 బంతుల్లోనే 36 నాటౌట్), పృథ్వీ షా (18 బంతుల్లో 40 నాటౌట్) ఇద
ఢిల్లీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాటింగ్ తేలిపోయింది. దీంతో ఈ సీజన్లో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే తడబడుతూ ఆడిన శిఖర్ ధవన్ (9)ను నాలుగో ఓవర్లో లలిత్ యాదవ్ అవుట్ చేయడంతో పంజాబ్ పత�
కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పంజాబ్ను కుల్దీప్ యాదవ్ మరోసారి దెబ్బ కొట్టాడు. 14వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఒకే ఓవర్లో రబాడ (2), నాథన్ ఎలిస్ (0)ను వెనక్కు పంపాడు. కుల్దీప్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకో�
టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (9), మయాంక్ అగర్వాల్ (22), జానీ బెయిర్స్టో (9) విఫలమయ్యారు. వారి తర్వాత భారీ అంచనాలతో బరిలోకి వచ్చ�