ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు తడబడింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లు ఎదురుదాడికి దిగడంతో పంజాబ్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతి
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ కకావికలమైంది. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగ్గా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) తనకు దక్కిన శుభారంభాన్న�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్కు తొలి ఎదురు దెబ్బ. లలిత్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్లో ఫామ్లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ (9) అవుటయ్యాడు. లలిత్ వేసిన లెంగ్త్ బాల్ను వెనుక వైపుకు కొట్టేందుకు ధవన్ ప్రయత్నిం�
చివరి మ్యాచ్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్ట�