Railway employee raps daughter-in-law | రైల్వే ఉద్యోగి అయిన వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త, కుటుంబ సభ్యులు కూడా అదనపు కట్నం కోసం తనను వేధించినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస�
నైతిక బాధ్యతను చట్టపరమైన విధిగా గుర్తించలేమని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు తమ కోడలి నుంచి భరణం ఇప్పించాలన్న వృద్ధ జంట పిటిషన్ను ఇటీవల కొట్టివేసింది. పిటిషనర్ల వాదన ప్రకారం.. వారి కొడుకు యూపీ పోలీస్ వి
Man Tries To Burn Daughter-In-Law | కోడలు ఆడ పిల్లకు జన్మనివ్వడంపై మామ ఆగ్రహించాడు. నిద్రిస్తున్న తల్లీ, బిడ్డపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించాడు. అయితే నవజాత శిశువుతో కలిసి ఆ మహిళ మంటల నుంచి తప్పించుకున్నది. ఆ ఇంటి �
Woman Ties Husband To Bed | భర్త మద్యం సేవించడంపై భార్య ఆగ్రహించింది. అతడ్ని మంచానికి కట్టేసింది. చేతిలోని తుపాకీతో భర్తను బెదిరించింది. ఇది చూసి ఆమె అత్త ఆందోళన చెందింది. కోడలు వద్ద గన్ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిం�
Woman Kills Daughter-In-Law | మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం అతడి తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. ఆమె మృతదేహాన్ని ఒకచోట పడేసింది. కోడలు అదృశ్యమైనట్లు పోలీసుల�
కన్నతండ్రే కాలయముడయ్యాడు. కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి.. తానే తప్పుదారి పట్టాడు. వావివరుసలు మరిచి, కోడలితో సంబంధం పెట్టుకొని.. అడ్డుస్తొన్న కొడుకును కడతేర్చేందుకు కోడలితోనే స్కెచ్ వేశాడు. �
మామ వాటర్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో కోడలు సర్పంచ్గా గెలుపొందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరులో గ్రామానికి చెందిన చిక్కుడు బాలయ్య గ్రామ పంచాయతీలో 35 ఏండ్లుగా వాటర్మ్య�
అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం సాధించిన ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్కు రిజర్వు అయింది.
Woman Killed Buried | ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు �
Narayanapet | కోడలు పెట్టే వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని గాజులయ్య తండాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
Crime news | మద్యం తాగొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి క్షణికావేశానికి లోనయ్యాడు. తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో కొడుకు, కోడలిపై కాల్పులు జరిపాడు. ఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్ పట్టణంలో శనివారం రాత్రి ఈ ఘటన �