బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఎల్కతుర్తి మండలంకేంద్రం వేదిక కానున్నది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ నిర్ణీత సభా స్థలానికి ఉమ
రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చిల్లర, సైకో మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి, నిజాయిత
బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే ప్రతిదాడులు చేస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్�
పాలన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు మాటలపై శనివారం హనుమక
‘దళిత ద్రోహి కడియం శ్రీహరి.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిలబడు.. నువ్వో నేనో ఇద్దరం తేల్చుకుందాం. నా ఏకైక లక్ష్యం నీ పతనమే’అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు.
CM KCR | వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు టైగర్లను గెలిపించేందుకు.. ఈ వరంగల్లోనే ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటా అని లేస్తున్న 24 అంతస్తుల బిల్డింగ్ చాలదా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజాదరణ ఉందని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం విన
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ పరిధి బాపూజీనగర�
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో శనివారం ఆయన మై నార�
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భం గా ఈ నెల 9న రాష్ట్ర స్థాయి ఉత్సవాలను వరంగల్లోని హరిత హోటల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రకటించారు.