బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ కార్యాలయం జోలికి వస్తే ఖబడ్దార్ అని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం వరంగల్ నగరంలోని 29వ డివిజన్ రామన్న�
Dasyam Vinay Bhasker | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
వరంగల్ నగరంలోని చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ప్రపంచ సుందీరమణుల నగర పర్యటనలో భాగంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంపై మండిపడింది.
Vidyasagar Rao | తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రజతోత్సవ మహాసభ నేపథ్యంలో 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ, యాదవ్నగర్లలో బుధవారం సన్నా�
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని త్రిచక్ర పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు లక్షా నూట పదహార
కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనను చూసిన ప్రజలు మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డా�
అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దని పలువరు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల నుంచి హెచ్సీయూలో హైదరాబాద్కు ఊపిరి అందిస్తున్న అడవిని, వన్యప్రాణులను, వృక్షాల�
కఠిన ఉపవాసం జీవన విధాన మార్పునకు దో హద పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అ న్నారు. రంజాన్ సందర్భంగా శనివారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇఫ్తా ర్ విందు ఏ�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వచ్చే 25 ఏండ్ల తెలంగాణ ప్రగతికి ప్రణాళికగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కొత్త తరానికి కొత్త ఆలోచనలు కలిగించే వేదికగా ఈ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. బీఆర�
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఎల్కతుర్తి మండలంకేంద్రం వేదిక కానున్నది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ నిర్ణీత సభా స్థలానికి ఉమ
రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చిల్లర, సైకో మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి, నిజాయిత
బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే ప్రతిదాడులు చేస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్�