అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.