తెలంగాణ పై మోదీ వివక్ష ను ప్రజలు గ మనించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవ ణ్ కోరారు. అసత్యప్రచారాలు, మత విద్వేషాలు, ఎమ్మెల్యేలను కొనైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని యత్నించిన బీజేపీ చర్యలను ప్రజలు మరచిపోరని
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.