ఇన్నేండ్లు ప్రజాజీవితంలో ఉంటూ కాపాడుకున్న తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించార�
‘మా రాజకీయ భవిష్యత్తును బుగ్గిపాలు చేసినా, మీ రాజకీయ జీవితం మాత్రం బాగుండాలి’ అంటూ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు బీఆర్ఎస్ నేతలు దాసోజ శ్రవణ్, కుర్రా సత్య సత్యనారాయణ సోమవారం బహిరంగ లేఖ రాశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్కు విజ్ఞప్తిచేశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ
రాజకీయ పార్టీ నేతలుగా పేర్కొంటూ ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసేందుకు తిరసరించిన గవర్నర్.. రాజకీయ పార్టీకే చెందిన కోదండరాంను నియమించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్క�
ప్రధాని మోదీ ప్రసంగం చూస్తే ‘వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్' అనే గురజాడ అప్పారావు మాటలు గుర్తొస్తున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ చమత్కరించారు. మోదీ మాయ మాటలు చెప్పి
కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ అధ్యక్షుడికి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కొండంత రాగం తీసి రేవంత్ పాట పడినట్టుగా ప్రజాకోర్టు ఉందని ఆదివారం ఒక ప్�
Minister KTR | గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ
రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండాగా ముందుకు సాగుతోందని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రత
తెలంగాణ పై మోదీ వివక్ష ను ప్రజలు గ మనించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవ ణ్ కోరారు. అసత్యప్రచారాలు, మత విద్వేషాలు, ఎమ్మెల్యేలను కొనైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని యత్నించిన బీజేపీ చర్యలను ప్రజలు మరచిపోరని
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.