భారీ వర్షాలు, వరదల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కరుణ, బాధ్యతతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.
‘ఏ దొడ్లో కడితే ఏంది, మా దొడ్లో ఈనితే చాలు’ అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది రాష్ట్రంలో 170 లక్షల టన్నుల ధాన్యం పండిందని రేవంత్ సర్కార్ జబ్బలు చరుచుకుం�
‘నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో ఈడీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును చేర్చినా.. ఆయన ఇంకా కుర్చీని పట్టుకొని వేలాడటం సిగ్గుచేటు.. ఇది యావత్ తెలంగాణ జాతికి అవమానకరం.. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో శాసనమండలి వేదికగా దాసోజు ప్రమాణం చేశారు. తొల
ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్కుమార్ పేరును గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసైకి శ్రవణ్లో రాజకీయ నాయకుడు కనిపించారు.
రేవంత్రెడ్డి రాక్షస పాలనలో హోర్డింగ్ కార్మికులపై,హైడ్రా జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సెలవు దినాల్లో బాలాపూర్ చౌరస్తాలో అ�
దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఐటీ నిపుణులు, ఉద్యోగులను దారుణంగా అవమానించారు. ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలు కేవలం ఐటీ నిపుణులను అగౌరవపర్చడమే కాకుండా ఐటీ హబ్గా ఉన్న తెలంగ�
పది అడుగుల దూరం రోడ్డు దాటినందుకు అనధికార ర్యాలీ నిర్వహించారని కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు.
Dasoju Sravan Kumar | ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్థిత్వాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.