సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు వెనుక రహస్యమేంటో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణభవన్లో శనివారం పార్టీ సీనియర్ నేతలు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, ఉపేంద్రాచారి
పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తె�
తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక కుటుంబం లాంటివారని, అలాంటి మహానాయకుడిపై అనుచితంగా మాట్లాడ టం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని, ఆయన నోటి భాషే ఆయన్ను భస్మం చే స్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థ�
శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రారంభ సమావేశానికి హాజరై పలు
యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేసి, సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా పీఎం ఏక్తా ప్రతిపాదిత ప్రాజె�
తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ�
నిజాం కాలేజీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల పేరుతో సర్టిఫికెట్ల బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తార�
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల�
Dasoju Sravan | గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థి, యువజన విప్లవ జ్వాలను చూశామని అన్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే రాష్ర్టాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ వి మర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్�
రైతుల నోట్లో మట్టికొట్టి రక్త చరిత్ర రాయాలనుకొంటున్న రేవంత్రెడ్డిది రాక్షస పాలన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు. నీళ్లు ఇచ్చి పంటలు కాపాడాలని వేడుకుంటున్న రైతులను విస్మర
తెలంగాణకు స్టాప్వాచ్ కాదు.. దూరదృష్టి కలిగిన నాయకత్వం కావాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి చేసి�