తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి వల్లే యాదయ్య, వేణుగోపాల్రెడ్డి లాంటి వాళ్లు ఆత్మబలిదానాలు చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మా�
Deeksha Divas | తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్మరణీయమైన రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అని క
Dasoju Sravan | బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కూడా రాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అన
Dasoju Sravan | స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు.
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్ల కాలంలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతిక�
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా త
Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం నేతలు అరాచకాలు చేస్తున్నారు. షేక్పేటలో ఎన్నికల అధికారులను బెదిరిస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.
Dasoju Sravan | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో యూరియా కష్టాల్లేవని, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు వ్య
Dasoju Sravan | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వర్గీయుల నుంచి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, బాధ్యులైన పాలకులు, అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్క
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే బీజేపీ ఇజ్జత్ పోయేదన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు.
‘రేవంత్రెడ్డీ.. తెలంగాణ ఏమైనా నీ తాత జాగీరా? గోదావరి, కృష్ణా నదుల్లో మొత్తం 1,500 టీఎంసీలు తెలంగాణకు వది లి మిగితా నీళ్లను ఆంధ్రా వాళ్లు ఏమైనా చేసుకోవచ్చు.. అని అనడానికి’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర�