BRS Party | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించి ఎన్నికల్లో పంచాడంటూ కేంద్రం మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్తో పాటు పలువ�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మండలిలో ఖాళీ కానున్న ఐదు స్థానాలకు ఐదుగురే నామినేషన్ వేశారు. ఈ ఎన్నికలకు గత నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ గడువు గ
రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలోని 5 స్థానాలకు గాను కాంగ్రెస్ మూడింటికి, ఒక్కో స్థానానికి సీపీఐ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 21మంది ఎ�
Dasoju Sravan | తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.
MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నిక ధ్రువీకరణపత్రాలు అందజేయనున్నారు.
Dasoju Sravan | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్, హరీశ్రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసోజ�
Dasoju Sravan | బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు.
ద్వాపరయుగంలోని దుర్యోధనుడే నేడు కలియుగంలో రేవంత్రెడ్డి రూపంలో జన్మించారేమో. అందుకే కౌరవ అగ్రజుడు దుర్యోధనుడికి, రేవంత్రెడ్డికి చాలా సారూప్యతలు ఉన్నాయి. దాయాది సోదరులైన పాండవులపై ఈర్ష్య, ద్వేషంతో రగ�
గవర్నర్కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కేసు తదుపరి విచారణను మార్చి 20కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ను, మాజీ ఎమ్మెల్యే �
గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను (BR Ambedkar) కాంగ్రెస్ సర్కార్ ఘోర అవమానించింది. సచివాలం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంబేద్కర్ విగ్రహ
Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, వీసీలను నియమించే అధికారం గవర్నర్కు కట్టబెట్టడం విడ్డూరమని మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు.