హనుమకొండ రస్తా, జులై 25: తెలంగాణ కవి దాశరథి (Dasharathi Krishnamacharya) కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలను కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. జూలై 22 నుంచి 26 వరకు దాశరథిని స్మరించుకు�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి స్ఫూర్తినిచ్చారని, నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను, రైతుల బాధలను తన కవిత్వాలల్లో ప్రతిబింబేంచేలాచేయడమే కాకుండా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసేలా చైత�
‘ఓ నిజాం పిశాచమా.. కానరాడు.. నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం నిరంకుశ పాలన, భూస్వ
ఏ దివిలో విరిసిన దివ్య‘పాళి’యో అది.. అందుకే ఆ కవిలో మెదిలిన ప్రతి భావమూ మనోహర గీతమైంది. ఒకసారి గోరంక గూటికే చేరిన చిలకలా సరసాలు ఒలికించింది. మరోసారి మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయునా అని వగచింది.
మానవ జీవితం ఒక యాత్రాస్మృతి అంటారు. దాశరథి తన జీవితానుభవాలకు పెట్టుకున్న పేరు అదే. ఆ ‘యాత్రాస్మృతి’లో ఆయన ఎన్నో తీపి, చేదు అనుభవాలను పంచుకున్నారు. మహామహులతో స్నేహం చేసిన దాశరథి..
అభ్యుదయ కవి దాశరథి కృష్ణామాచార్యులు ధైర్యశాలి అని, నిరంతరం పేదల పక్షాన ఉన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో దాశరథి కృష్ణామాచార్యులు జయంతి ఉత్సవా�
దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబును ఎదిరిస్తూ రచనలు చేసిన అభ్యుదయ కవి. మంచి మనసులు చిత్రానికి ఆయన రాసిన ‘నన్ను వదిలి నీవు పోలేవులే..’ పాటలో స్త్రీని పువ్వుతో పురుషున్ని పరిమళంతో పోల్�
అడవి రాముడు సినిమా కోసం కవి వేటూరి సుందర రామమూర్తి రచించిన మాస్ మసాల గీతంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకొన్నాను -కోకెత్తు కెళ్లింది కొండ గాలి! అన్న వాక్యాలను గణ విభజన చేసి, యతి మైత్రిని చూస్తే .. అది సీస పద్య పా�
పాతికేళ్ల వయస్సుకే మహాకవిగా దాశరథి కీర్తి గడించాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వమే అతడి ఇంతవాన్ని చేసింది. నిజాం పాలకుల చేతిలో స్వేఛ్చా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగాణా ప
తెలంగాణ మహోన్నత కవి దాశరథి కృష్ణమాచార్య ఆశయ స్ఫూర్తితో తెలంగాణలో ప్రగతి పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడైన దాశరథి కృష్ణమాచార్య జయంత
తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి ఉత్సవాలను హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ �
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ ఈ ఏడాదికిగాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని అయాచితం నటేశ్వరశర్మకు లభించింది. ఈ �
‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటూ గర్జించిన దాశరథి కృష్ణమాచార్యుల అక్షర ఆగ్రహానికి వేదికైన నిజామాబాద్ జిల్లాలోని ఇందూర్ ఖిల్లా (పురాతన కారాగారం) ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనున్నది.