క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి
OSD Post | కాకతీయ యూనివర్సిటీ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టు నుంచి వెంకట్రామిరెడ్డిని తొలిగించాలని పరిశోధక విద్యార్థులు సుమన్, తిరుపతి, రాజారాం డిమాండ్ చేశారు.
Janagama | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున�
వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు బయటకు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలకు దిగడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదా�
ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని మంథని నియోజవకవర్గంలోని వల్లె కుంటకు తీసుకొచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ నేడు కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం రేవంత్రెడ్డిత�
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి చేసిన కుట్రలను, తన కనుసన్నల్లో వేసిన ఘోష్ కమిషన్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎదురొడ్డి గెలిచింది. ఇప్పటి వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అబద్ధపు ప్రచారాలను
High Court | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో మాఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
Peddi Sudarshan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతు భరోసాపై కాలం వెల్లదీసిన సీఎం రేవంత్రెడ్డి చివరికి అరచేతిలో స్వర్గం చూపించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేశానంటూ సీఎం ప్రకటించగ