Electric shock | జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో లైన్మెన్ కరుణాకర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చీటకోడూరు గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సకాలంలో పూర్తికాక, గ్రామ పాలన సరిగా జరగక ప్రజలు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 482 జీపీలుండగా, వా�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, గోవిందరావుపేట మండలాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కాటారంలోనూ సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఇన్ని రోజులు ఉక్కపోతతో �
కుల గణన సర్వే ఎన్యుమరేటర్లకు ఇచ్చే పారితోషి కం పరిహాసంగా మారింది. నెల రోజు ల పాటు పని చేయించుకొని, పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తున్నది. సర్వే నిర్వహించి 22 నెలలు గడుస్తున్నా నేటికీ �
మహబూబాబాద్ రూరల్, జూన్ 23 : మక్కలు, మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు డబ్బులు ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారని రైతులు ఆరోపించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట కురవి, డో
Rat in Curd Packet | పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కలకలం సృష్టించింది. గ్రేటర్ వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో కస్టమర్ దిగ్భ్రాంతిక�
‘మోసకారి కాంగ్రెస్ పోయి.. కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పాలన అంటే తెలంగాణలో సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని.. కాంగ్రెస్ పాలన సకల సంక్షోభాలకు కేరాఫ్ అడ్�
KTR | ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మన మీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్దన�
RTO Venkanna | భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ఎదుట విధి నిర్వహణలో ఉన్న ఆర్టీవో వెంకన్నను ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పేర్కొన్నా
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఓ రవాణా శాఖ అధికారిని బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అక్కడికక్కడే దుర్మరణ�
ఓ మైనర్ డ్రైవింగ్ ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో చలివాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు మూలకుపడ్డాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి రైతులకు కాల్వల ద్వారా నీరివ్వాల