రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ సర్పంచుల ఫోరం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి ఆరోపించారు.
Accreditation Cards | అక్రెడిటేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న జనగామ జిల్లా జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ వెబ్సైట్లో ఇప్పటివరకు జి�
Ponguleti Srinivas Reddy | ‘పేదలకు ఇండ్లు ఇయ్యలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండలోని కళాక్షేత్రం వద్ద పేదలు నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాలకు హాజరైన ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవి�
ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది.
వెంకటాపూర్ మండలం రామ ప్ప సమీపంలో సముద్ర జీవుల చిత్రాలు వెలుగు చూశాయి. డిస్కవరీ మ్యాన్ రత్నాకర్రెడ్డి, మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన చేయగా ఆదిమానవులు వేసిన చిత్రాల స్థావరంలో సముద్ర జీవుల చిత్రా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక వైపు జరుగుతుంటే.. మరోవైపు ఉద్యమంలో తన కొడుకును కోల్పోయిన ఓ తల్లి మంత్రి పొంగులేటి ముందు కంటతడి పెట్టుకున్నది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం వెనుక ఉన్న ఆశయాలను, లక్ష్యాలను యువత మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మాడుగుల అజిత్ కుమార్ పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)లో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమ అధికారుల బదిలీల్లో కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పోస్టింగ్లు పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు హాస్టల్�
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీసు న్యాయ సాయం అందించడానికి పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ సరికొత్తగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పూనుకున్నారు. నేరుగా బాధితుల నుంచి సమస్యలను తెలుసు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాం�