ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మహబూబాబాద్ జిల్లా సబ్ జైలు రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. పాత కేసు విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడ
ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్లు గ్రామగ్రామాన వినిపిస్తున్న�
గణపురం మండలం గణపసముద్రం చెరువు ఆయకట్టుకు కోట, మత్తడి కాల్వల ద్వారా నీళ్లు వదిలి తమ పంటలు కాపాడాలని రైతులు వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మకు వినతిపత్రం అందజేశ�
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను కాకతీయ యూనివర్సిటీ, సీసీఎస్ పోలీసులు పట్టుకొని 28 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల స�
నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొన్ని అర్హత లేని పోలీస్ కోచింగ్ సెంటర్లు వారిని నిలువునా దోచుకుంటున్నా యి. శిక్షణ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా యి. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన న�
Coaching Centres | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే అదనుగా కొంతమంది అర్హత లేకున్నా కోచింగ్ సెంటర్లు ప్రారంభించారు. అధిక ఫీజు వసూలు చేసి అభ్యర్థులను నిలువునా దోచుకుంటున్నారు. నిరుద్యోగు�
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల దాడులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఆకస్మిక తనిఖీలు దడ పుట్టిస్తున్నాయి. ఇప�
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అకాల మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని వి�
వ్యవసా య, పరిశ్రమల రంగం, గృహ అవసరాలతోపా టు ఇతరాత్ర అనేక అవసరాలకు విద్యుత్ రంగమే కీలకం. దీని ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం వేలాది సబ్స్టేషన్లు ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసి, 24 గంటల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కనీస వసతులు కరువయ్యాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి రిఫర
మానుకోట పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గాంధీపార్క్, పత్తిపాక రహ�
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్. జీవన్కుమార్ రచించిన ‘వీధి బతుకులు విస్థాపనలు’, ‘సజీవ స్మృతులు’ పుస్తకాలను ఆవిష్కరించారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: ఎన్ఐటీలోని ‘ఇండస్ట్రీ కాన్ క్లేవ్: కెరీర్ లాంచ్ సమ్మిట్-2026’ నిర్వహించారు. నిట్లో ఈ తరహాలో నిర్వహించిన మొట్టమొదటి ఇండస్ట్రీ కాన్క్లేవ్గా నిలిచిన కార్యక్రమం ఇదే.