‘బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి ప్రతి ఊరు నుంచి కదలిరావాలని, బహిరంగ సభను సక్సెస్ చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఓదెలలోని ఓ ఫంక్షన్ హాల్�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 3న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రానికి రానున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు.
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో రైతులు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, ఒక్క ఏడాదిలోనే 620 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా మళ్�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడని, ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్�
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి పరిస్థితిని తెచ్చింది. నమ్మి ఓట్లు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత�
MLC Kavitha | పెద్దపల్లి: రైతులపై కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతుల కోసం అహర్నిశలు ఆలోచించేది సీఎం కేసీఆర్ అని, కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలు నమ్మవద
‘ఓటు వజ్రాయుధం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా ఓటు వేయద్దు. విచక్షణతో ఆలోచించి, రాయి ఏదో.. రత్నం ఏదో తెలుసుకొని ఓటేయాలి. నేను మీకు చెప్పేది ఒక్కటే. ఎలక్షన్లు వస్తయి.. పోతయి. �
CM KCR | ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది.. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar reddy) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని (Sri Venkateshwara swamy) దర్శించుకుని మొక్కుల
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా భరోసానిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 137 మంది లబ్ధిదారులకు రూ.39,06,700ల విలువైన