డంపింగ్యార్డ్ చుట్టు పక్కల నివసించే 18 లక్షల మంది ప్రజల ప్రాణాలంటే రాంకీ యాజమాన్యానికి లెక్కలేదా అంటూ డంపింగ్యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ కమిటీ నాయకులు ప్రశ్నించారు. దుర్వాసతో ప్రజలు సైనస్, చర్మ సమస్యల�
Keesara | మేడ్చల్ మల్కాజిగిరి కీసరలోని వార్డు కార్యాలయాన్ని కీసర నుంచి మార్చితే సహించేది లేదని పలు రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. వార్డు కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చవద్దంటూ కీసరలోని ప్రధాన చౌర�
నాలాలో చెత్త చేరడంతో డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయి వాసన వస్తుండటంతో.. ఆ చెత్తను తీసిన అధికారులు రోడ్డుపైనే అడ్డంగా పారబోసి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటివరకు వాసనతోనే ఇబ్బంది పడ్డ స్థానికులు.. ఇప్పుడు ఆ మురుగు�
Dammaiguda | దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డు కార్యాలయ గ్రామాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులందరు అందోళనకు దిగారు.
తమపై పని భారం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా బిల్లులు చెల్లించనివారి ఇండ్లకు కరెంట్ సైప్లె డిస్కనెక్ట్ చేయకుండా అప్పట్లో ప్రభుత్వమే అడ�
వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న స్కూటీని పట్టుకుని తనిఖీ చేయగా 50 గ్రాముల డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీ�
ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్
Dammaiguda | దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఇందు మృతిచెందిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. జవహర్నగర్కు చెందిన