యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకుని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్�
పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కా�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వైటీపీఎస్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్లాంట్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజున కూడా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సం�
ప్రాణాలకు తెగించైనా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్ కలల ప్లాంట్ అయిన వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్లాంట్ ముందు బీఆర
రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో మంగళవారం జరిగింది. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ మండ�
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని, కావునా ఆయన మరణంపై విచారణ జరుపాలని గిరిజన గురుకులం ఔట్ సో�
దామరచర్ల మండలంలో నకిలీ విత్తనాలను అరికట్టి, యూరియా యాప్ ను రద్దు చేయాలని కోరుతూ మండల రైతు సంఘం ఆధ్వర్యంలో తాసీల్దార్ జవహర్ లాల్కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షుడు మా�
రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గతంలో పనిచేసిన పె�
కేంద్రంలో మోదీ అసమర్థ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావే�
ల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. సొంగతండాకు చెందిన గిరిజన మహిళ రమావత్ అంజలి (21) అంబులెన్స్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్�
డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్పై అవగాహనా సదస్సును దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లీటరసీ (Cfl) కో ఆర్డినేటర్ అనిల్ మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక
కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొ�
యూత్ ఫర్ సేవా నల్లగొండ చాప్టర్ ఆధ్వర్యంలో దామరచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ కిట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ఒక సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్, అభ్యాసన సామగ్రి�