ల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 108 అంబులెన్స్లోనే ప్రసవం జరిగింది. సొంగతండాకు చెందిన గిరిజన మహిళ రమావత్ అంజలి (21) అంబులెన్స్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్�
డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్పై అవగాహనా సదస్సును దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లీటరసీ (Cfl) కో ఆర్డినేటర్ అనిల్ మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక
కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొ�
యూత్ ఫర్ సేవా నల్లగొండ చాప్టర్ ఆధ్వర్యంలో దామరచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ కిట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ఒక సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్, అభ్యాసన సామగ్రి�
ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధనావత్ అమృ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ అన్నారు. దామరచర్ల మండలం కేజేఆ�
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని సీఐటీయూ దామరచర్ల మండల కన్వీనర్ బి.దయానంద్ అన్నారు. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దామరచర్ల మండల కేంద్రంలో క
రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ స్టేట్ వర్కింగ�
విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు వీరన్న నాయక్ అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్ష్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడు
దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్లో సెకండ్ లెవెల్ లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థిని సోమ శివాన్స�
నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దామరచర్ల మండల సిపిఐ కార్యదర�
నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు�
ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి, ప్రత్తి, బత్తాయి వంటి ఇతర పంటల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక ఆదాయం పొందే పంట కేవలం ఆయిల్పామ్ మాత్రమే అని పతంజలి డీజీఎం బొల్లంపల్లి యాదగిరి అన్నారు. అనుముల మండలం కొత్�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మ�