నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక భరోసా కల్పించి ఆత్మగౌరవంతో బతికేలా చేసింది. నాడు కూలీలుగా �
మండలంలోని పాల్తితండా, పలుగు గ్రామాల్లో శని, ఆదివారాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి రాత్రి 7,8 గంటల వరకూ కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
Yadadri Plant | యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్
Damaracharla | దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల వద్ద లారీలో షార్ట్సర్య్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.