రాష్ట్రంలోని దళితులు దళితబంధు పథకంతో ఏడేళ్ల కాలంలో పూర్తిగా ధనికులవుతారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో చెన్న మెగిళి అనే దళితబంధు లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న ఐరన్ అండ
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారుడు ఏర్ప�
కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ
దళిత బంధు వారి జీవితాన్ని మార్చేసింది. రోజు వారీ కూలీలుగా ఉన్న వారిని ఏకంగా లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్లను చేసింది. ఇప్పలపల్లికి చెందిన ఐదుగురు మహిళలు కలిసి వినూత్నంగా ఆలోచించి ఉమ్మడి యూనిట్ను ఎంపిక చే�
దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దళితబంధుతో ప్రతి కుటుంబం తలరాతలు మారతాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం హసన్మహ్మద్ప�
ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్
ప్రభుత్వం చిత్తశుద్ధితో దళితబంధును అమలుచేస్తుంది ఈ పథకం సాయంతో దళితులంతా శ్రీమంతులు కావాలి లచ్చగూడెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, ఏప్రిల్ 7: దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్�
దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఈనెల 31 వరకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి రూ.10లక్షలు అందజేయాలని ప్రభు
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. �
లబ్ధిదారుల ఎంపిక పూర్తి చివరి దశలో ఇంటింటి సర్వే ఊరూరా తిరుగుతున్న ప్రత్యేక బృందాలు లబ్ధిదారుల జీవన పరిస్థితులు, నైపుణ్యాలపై ఆరా యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు త్వరలో అవగాహన సదస్సులు ఈ నెలాఖరు నాటికి గ్�
‘దండం లేదు.. పైరవీ లేదు.. కాళ్లు మొక్కుడు లేదు.. ఒక్క రూపాయి లంచం ఇచ్చుడు లేదు.. దళారులను నమ్మాల్సిన అవసరం అసలే లేదు’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన దళిత�
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు జనాభాలోని పేద, వెనుకబడిన వర్గాల కోసం పలు ఆర్థిక, సామాజిక సహాయ కార్యక్రమాలను నిర్వహి స్తున్నాయి. ప్రపంచబ్యాంకు నివేదిక ‘ది స్టేట్ ఆఫ్ సోషల్ సేఫ్టీ నెట్స్'లో