రానున్న మూడు నాలుగేళ్లలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు సాయం అందుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులందరూ ఆర్థికంగా ఎద
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గురువారం గాజులరామారం డివిజన్ పరిధి లాల్సాబ్గూడకు చెందిన బి.శ్రీనివాస్రాజు, బి.కుమ
అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకం బృహ�
దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని �
రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక
దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శవంతమైన పథకం.. ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదు.. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకత పాటించాలి.. ఎవరైనా రూపాయి లంచం తీసుకున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు కేసు పెట్టిస్�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలులో మాదిగలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తిచేశారు
దళితబంధు పథకం దళితుల తలరాతల్ని మారుస్తున్నది. తరతరాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. నాడు చాలీచాలని సంపాదనతో కాలం వెల్లదీసిన వారు నేడు దళితబంధు ద్వారా తమ కలల్ని న�
మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దళితబంధు కింద లబ్ధిచేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సెంటు భూమి కూడా లేకపోవడంతో దళితబంధు పథకాన్ని మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.
రాష్ట్రంలోని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎమ�
రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లో�
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
నిరుపేద దళితులకు ఆర్థిక దన్నునిచ్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఈ స్కీంను వినియోగించుకొని ఆర్థికాభి
దళితుల ఆర్థికాభివృద్ధికే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం లేదన్నారు. జగిత్యాలలోని గాంధీనగర్లో దళ
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-