దళితబంధు సాధన కమిటీ పిలుపు మేరకు రెండో విడత నిధులు ఇవ్వాలని హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న దళితబంధు సాధన కమిటీ సభ్యులను శనివారం వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్లో పో
దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
దళితులను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దళితబంధు యూనిట్ పొందిన ప్రతి కుటుంబం ఇప్పుడు నెలకు సగటున రూ.30 వేల దాకా ఆర్జిస్తున్నది. గతంలో వారికి ఉన్న అప్పులు తీరుత�
దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. దళితబంధు పథకం కింద ఇచ్చిన రూ.10 లక్షలతో వాహనాలు కొనుగోలు చేసి, వ్యాపారాలు, దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. నాడు కూలీపని చేసిన వారు.. మినీ డెయిరీ, ప
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా దళితబంధు పథకం అమలవుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని �
దళితుల స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఇప్పటికీ 60 నుంచి 70శాతం వరకు లబ్ధిదారులు వాహనాలనే కొనుగోలు చేశారు. దీంతో ఒకే రంగంలోని యూనిట్లను ఎంపిక చేసుకోవడంతో
దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో గొర్ల కోసం చల్లూరి సత్తయ్య షెడ్డు వేసుకున్నాడు. ఆయన ఖాతాలో రూ.9.90 లక్షలకు గాను రూ.1.32 లక్షలు మాత్రమే జమ చేశారు. వాటితోనే షెడ్డు వేసుకున్నాడు. మూడు నెలల కావస్త�
దళితుల తలరాత మార్చే దళితబంధు అమలుకు అధికారులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున వికారాబాద్ జిల్లాకు 358 యూనిట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల �
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఎస్సీలందరూ ఆర్థికంగా స్థిరపడాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. చింతకాని మండలంలో పాతర్లపాడు, రైల్వేకాలనీ, జగన్నాథ�
దళిత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు రూ.10లక్షలతో ఎంచుకున్న యూనిట్ల
ఏండ్లుగా అణగారిన దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పునకు అడుగులు పడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నది. దేశంలోనే ఎక్కడా ల�
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూని�
ఈ చిత్రంలో గూడ్స్ వ్యాన్ పక్కన ఉన్న ఇతని పేరు గడ్డం శ్రీనివాస్. ఊరు కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట. ఇతనిది నిరుపేద దళిత కుటుంబం. భార్య హైమావతి, కూతురు జమున, కొడుకు రాజ్కుమార్ ఉన్నారు. తన కులవ�
ఒకప్పుడు వెలివాడలు.. అవే ఇప్పుడు వెలుగువాడలు! సమాజానికి దూరంగా బతికే నిరుపేద సగర్వంగా తలెత్తుకొన్న రోజులివి. ఏడాది కిందటి వరకు కూలీలు, ఇప్పుడు యజమానులుగా మారిపోయారు. దేశానికే దారిచూపుతున్న మహోద్యమం.. దళి�