తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జి�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సమయం ఇంకా రాలేదంటూ మంత్రి మునియప్ప శనివారం వ్యాఖ్యానించారు.
Rajasthan : బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాపై వేటు వేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ దళిత నేత ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ గుడిని బీజేపీ నేత శుద్ధి చేశారు. ఈ నేపథ్యంల�
AP News | మా ముందే చెప్పులు వేసుకుని నడుస్తారా? మీరు మా వీధుల్లో తిరగకూడదు! అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దళితులకు జారీ చేసిన హుకుం!!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. దివ్యాంగుడైన దళితుడి స్థలాన్ని ఆక్రమించి సిద్ధరామయ్య ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు.
విద్యుత్తు అధికారులు గురువారం రాత్రి నుంచి దళిత కాలనీలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా
కాంగ్రెస్ పార్టీలో దళితులకు స్థానం లేదని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దర్శనాల సంటెన్న అవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్లోని ప్రెస్క్లబ్లో కుటుంబ సభ్యులతో కలిసి మీడియ�
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగజాతిని కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దళితుడికి తీరని అవమానం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక మోతీనగర్లో దళితుడు ఎత్తపోల్ల వెంకట్రాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం స
డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్న దళితుడిని ఎస్సై స్టేషన్కు పిలిపించి బూటుకాలితో తన్ని తెల్లకాగితంపై సం తకం చేయించిన ఘటన గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు బోడ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసు దర్యాప్తును ముగిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. రోహిత్ వేముల దళితుడు కాదు
Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమో