మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జనవరి 31, 1920లో మూక్ నాయక్ పత్రిక ఏర్పడిన
డబ్బు అడిగినందుకు ఓ దళిత ఎలక్ట్రీషియన్ను తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కలకలం రేగింది.
దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీలో దళిత బిడ్డలెవ్వరూ కొనసాగవద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ దళిత వ్యతిరేక చర్యలకు దిగడంతోపాటు వివక్�
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీ
బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాంచీలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుచగా
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూని�
దళిత, గిరిజన సామాజికవర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్�