సోషల్మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తూ, సైబర్నేరగాళ్లు అమాయకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోనే ట్రేడింగ్ మోసాలు నేడు ట్రెండింగ్గా మారాయి. సోషల్మీడియానే కాదు.. సాధారణంగా ఉపయోగించే
మనం రోజూ వాడే ముఖ్యమైన వెబ్ సర్వీసులు ఏంటి? అని అడిగితే.. బ్యాంకింగ్, హెల్త్ సర్వీసులు, బీమా సేవలు, ఈపీఎఫ్, లీగల్, రియల్ ఎస్టేట్.. ఇలా చాలానే చెబుతాం. వీటినే షాడోక్యాప్చాతో టార్గెట్ చేస్తున్నారు ఫ్రా�
సైబర్నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలు వెతుకుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న సైబర్ నేరాల్లో కస్టమర్ కేర్ మోసాలు పెరిగిపోతున్నాయని పోలీసులు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 కోట్ల జీమెయిల్ వినియోగదారులను గూగుల్ అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నుంచి హ్యాకింగ్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ ఖాతాల భద్రతపై తక్షణమే �
సుప్రీంకోర్టు.. జడ్జిలను సృష్టించి.. కేసు నమోదైందని.. ఓ రిటైర్డ్ ఉద్యోగిని భయపెట్టి..డిజిటల్ అరెస్టు చేసి.. సైబర్ నేరస్తులు దోచుకున్న ఘటన ఇది. గ్రీన్హిల్స్ కాలనీలో నివాసముండే బాధితుడికి గత నెల 24న గుర్త�
Digital Fraud | భారత పౌరులు (Indians) 2024 ఏడాదికిగాను సైబర్ నేరగాళ్ల (Cyber criminals) చేతిలో మొత్తం రూ.23 వేల కోట్లు నష్టపోయారు. ఢిల్లీ (Delhi) కి చెందిన మీడియా, టెక్ కంపెనీ (Media, Tech Company) డాటా లీడ్స్ (DataLEADs) తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింద�
తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన యువరైతు కోతి రాజుకు గ్రామ వాట్సాప్ గ్రూప్లో ‘పీఎం కిసాన్ యోజన’ పేరిట ఏపీకే ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఓపెన్ చేశాడు. కొద్దిసేపు ఇన్స్టాల్ అయిన సాఫ్ట్�
ఫోన్పే యాప్లో సమస్య రావడంతో కస్టమర్ కేర్ సెంటర్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తుండగా సైబర్నేరగాళ్లు రంగప్రవేశం చేసి కస్టమర్ సెంటర్ ప్రతినిధిగా నమ్మించి డబ్బులు దోచేశారు. బల్కంపేటలో నివసిస్తున్న
పార్ట్టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేటు ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 3.21 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే.. జవహార్నగర్కు చెందిన ఓ వ్యక్తికి అనితశ్రీవాత్సవ పేరుతో ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది
Cyber Crime | వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలో రూ. 21 వేలు పెట్టుబడి పెడితే నెలకు లక్షల్లో లాభాలొస్తాయంటూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఏఐతో ఫేక్ వీడియోలు తయారు చేసిన సైబర్నేరగాళ్ల
వాట్సాప్ మేసేజ్లతో పాటు తెలియని గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు అక్కడ నడుస్తున్న చర్చలు నిజమని నమ్మి నిండా మునుగుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్, పార్�
సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్కు సంబంధించి మోసాలక�
సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్కు సంబంధించి మోసాలక�