అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని
పోలీసింగ్ అనేది ఒకప్పుడు కేవలం భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండేదని, ఇప్పుడు వర్చువల్(డిజిటల్) ప్రపంచంలోకి మారిపోయిందని.. ఆన్లైన్ క్రైమ్, మోసాలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన క�
వాట్సాప్ గ్రూప్లో ఒక వైద్యుడి ఫోన్ నెంబర్ను యాడ్ చేసి స్టాక్స్లో మంచి లాభాలొస్తాయని రోజు మాట్లాడుతూ నెల రోజుల తరువాత రూ. 83 లక్షలు పెట్టుబడి పెట్టించి సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఈసీఐఎల్
ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఓ ప్రకటన చూసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్నేరగాళ్ల చేతిలో చిక్కాడు.. రూ. 1,11,23,700 పోగొట్టుకున్నాడు. సైబర్నేరగాళ్లు పేరున్న బ్యాంకులు, సంస్థలకు సం�
స్టాక్స్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్నేరగాళ్లు టోకరా వేశారు. నేరెడ్మెట్కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్ను ఎస్సీఎస్ఐ-855 టాపిక్ కన్సర్టెషన్ క్య
సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ కమిషనరేట్లోని సైబర్ఠాణాలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను రిటైర్డ్ అదనపు ఎస్పీ నర్సింహారెడ్డిని
ఆర్థిక మోసాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నట్టు నిపుణులు పేర్కొన్నారు.
ఏఐతోఒక నకిలీ వీడియో తయారు చేసి రూ. 22 లక్షలు బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. సోషల్మీడియాలో బాధితుడు ఒక వీడియోను చూశాడు, యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు, స్టాక్స్లో పెట్టుబడి ప�
సోషల్మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తూ, సైబర్నేరగాళ్లు అమాయకులకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోనే ట్రేడింగ్ మోసాలు నేడు ట్రెండింగ్గా మారాయి. సోషల్మీడియానే కాదు.. సాధారణంగా ఉపయోగించే
మనం రోజూ వాడే ముఖ్యమైన వెబ్ సర్వీసులు ఏంటి? అని అడిగితే.. బ్యాంకింగ్, హెల్త్ సర్వీసులు, బీమా సేవలు, ఈపీఎఫ్, లీగల్, రియల్ ఎస్టేట్.. ఇలా చాలానే చెబుతాం. వీటినే షాడోక్యాప్చాతో టార్గెట్ చేస్తున్నారు ఫ్రా�
సైబర్నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలు వెతుకుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న సైబర్ నేరాల్లో కస్టమర్ కేర్ మోసాలు పెరిగిపోతున్నాయని పోలీసులు చెప్పారు.