సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఒక్కో విధంగా దోచుకుంటున్న వీరు.. మళ్లీ మ్యాట్రీమోనీ వెబ్సైట్లపై పడ్డారు. పెండ్లి సంబంధాల కోసం ఆన్లైన్ పోర్టల్స్ లలో అప్లోడ్ చేసే వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు
స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలిప్పిస్తామంటూ నమ్మించిన సైబర్నేరగాళ్లు వెయ్యి రూపాయల లాభం చూపించి.. రూ. 2.25 కోట్లు ఓ ప్రైవేట్ ఉద్యోగి వద్ద నుంచి కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే..సికింద్ర�
మీరు రిటైర్డు ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 90 లక్షలు టోకరా వేశారు. నాగోల్కు చెందిన బాధితుడి ఫోన్ నంబర్ను ‘ఏ9 వెల్త్ అలయన్స్ ట్రైనింగ్ టీమ్' అనే వాట్సాప్ గ్రూప్నకు యాడ్ చేశారు.
యూట్యూబ్లో స్టాక్ ట్రేడింగ్ ప్రకటన చూసి దానిని క్లిక్ చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి, సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 15 లక్షలు పొగొట్టుకున్నాడు. బోడుప్పల్కు చెందిన బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి. తన సెల్ఫ�
అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని
పోలీసింగ్ అనేది ఒకప్పుడు కేవలం భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండేదని, ఇప్పుడు వర్చువల్(డిజిటల్) ప్రపంచంలోకి మారిపోయిందని.. ఆన్లైన్ క్రైమ్, మోసాలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన క�
వాట్సాప్ గ్రూప్లో ఒక వైద్యుడి ఫోన్ నెంబర్ను యాడ్ చేసి స్టాక్స్లో మంచి లాభాలొస్తాయని రోజు మాట్లాడుతూ నెల రోజుల తరువాత రూ. 83 లక్షలు పెట్టుబడి పెట్టించి సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఈసీఐఎల్
ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తూ స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఓ ప్రకటన చూసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్నేరగాళ్ల చేతిలో చిక్కాడు.. రూ. 1,11,23,700 పోగొట్టుకున్నాడు. సైబర్నేరగాళ్లు పేరున్న బ్యాంకులు, సంస్థలకు సం�
స్టాక్స్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్నేరగాళ్లు టోకరా వేశారు. నేరెడ్మెట్కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్ను ఎస్సీఎస్ఐ-855 టాపిక్ కన్సర్టెషన్ క్య
సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ కమిషనరేట్లోని సైబర్ఠాణాలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను రిటైర్డ్ అదనపు ఎస్పీ నర్సింహారెడ్డిని
ఆర్థిక మోసాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నట్టు నిపుణులు పేర్కొన్నారు.