సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థ
ఆస్ట్రేలియన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.10కోట్లు కొల్లగొట్టిన అంతర్జాతీయ నకిలీ కాల్సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ, సైబర్క్రైమ్ బృందాలు కలిసి సంయుక్తంగా రట్టు చేశాయి. 9మంది నింది�
హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీపై కేసు నమోదయ్యింది.. ఈ కేసు విషయం సుప్రీంకోర్టు జడ్జి ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. తెల్ల బట్టలు ధరించి వీడియో కాల్లోకి మీరు హాజరుకావాలంటూ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద
నేటి ప్రపంచంలో అత్యధిక మోసాలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. గతేడాది 60% మంది ఏదో ఒక సైబర్ మోసానికి గురయ్యారంటే.. ఫ్రాడ్స్టర్లు ఎంతలా విజృంభిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ అవేర్నెస్తో నిన్న మ�
ఆర్బీఐ, ఏఐ ద్వారా సిఫారస్ చేసిన స్టాక్స్ను కొని అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి సైబర్నేరగాళ్లు రూ. 26.5 లక్షలు బురిడీ కొట్టించారు. మీర్పేట్ ప్రాంతానికి చెందిన బాధితురా�
సైబర్ మోసాల్లో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమని, మోసపోయిన వారు వెంటనే గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే వారి డబ్బులను రికవరీ చేయడం సులువుగా ఉంటుందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు
సెల్ఫోన్కు మేసేజ్ వచ్చిందంటే అందులో ఏముందో అని చాలా మంది ఓపెన్ చేస్తుంటారు. దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆర్టీవో చాలన్. ఏపీకే, హెచ్డబ్ల్యూఎస్ఎస్బీ. ఏపీకే, పీఎం కిసాన్. ఏపీక�
నగరానికి చెందిన ఓ మహిళను ఆన్లైన్ టాస్క్ల పేరుతో ఇన్వెస్ట్మెంట్ చేయించారు. కొంత లాభాలిచ్చి రూ. 1.05కోట్లు పెట్టుబడి పెట్టించారు. తన అకౌంట్లో ఆరుకోట్లు కనిపిస్తున్నా వాటిని విత్ డ్రా చేసే అవకాశం లేకప
టెలిగ్రామ్ యాప్లో పెద్దమొత్తంలో గూడ్స్ సైప్లె చేస్తామని చెప్పి నగరానికి చెందిన ఒక వ్యాపారి నుంచి సైబర్ నేరస్తులు రూ.39.7లక్షలు కొట్టేశారు. నగరంలోని మెహదీపట్నంకు చెందిన 28ఏళ్ల వ్యాపారి సోషల్ మీడియా వే
విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేస�
ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్ నంబర్ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ)పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీబ్యూరో డీజీ శిఖాగోయెల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.