Economical literacy | మనం కష్టపడి సంపాదించిన వాటికి విలువ, గుర్తింపు ఆర్థిక అక్షరాస్యతతోనే సాధ్యమని న్యాల్కల్ మండలంలోని హద్నూర్ కెనరా బ్యాంక్ మేనేజర్ తుల్జారాం పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలను ఆర్థిక అక్షరాస్యత �
సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంల�
క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలొస్తాయని నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.86 లక్షలు బురిడీ కొట్టించారు. ఈసీఐఎల్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి గత ఏడాది జనవరి నెలలో టెలిగ్రామ్లో అంథోని ప�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి తాము భారీ లాభాలు సంపాదిస్తున్నామంటూ వాట్సాప్లో పోస్టులు పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగురాలికి సైబర్నేరగాళ్లు రూ. 47 లక్షలు బురిడీ కొట్టించారు. నాచారం ప్రాంతంలో నివాసము�
దేశంలో నానాటికీ సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు అత్యంత వేగంగా, భీతిక�
సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సైబర్ బిట్గా పోలీసులు పని చేయాలని రాష్ట్ర డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎప్పీలకు శిక్షణలో భాగంగ�
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలతో నష్టపోతున్న బాధితులు తక్షణ సహాయం పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దేశంలోనే తొలిసారిగా సైబర్ మిత్రను తీసుకొచ్చినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ త�
సమాజంలో నేరాలు జరుగుతున్న తీరుపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులే సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతున్నారు..మొన్న రాచకొండ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగుల
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూపరింటెండెంట్ హర్షవర్ధన్ విద్యార్థులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద�
హాయ్.. ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫొటో లాంటి సందేశం వచ్చిందా.. మీకు తెలిసిన వారి నంబర్ల నుంచి మెసేజ్లు, లిం కులు వస్తున్నాయా.. ఎందుకైనా మంచిది ఒకసారి రీ చెక్ చేసుకోండి.. అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీ�
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త రకాల మోసాలతో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. కొత్తగా వాట్సా ప్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్ ఘోస్ట్ పెయిరింగ్ అనే మరో స్కామ్తో దాడి చేస్తున్నారు. యాప్లోని డివైజ�
దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల కష్టార్జితానికి పెను సవాలుగా మారిన సైబర్నేరాలు, ఆర్థికమోసాలకు చెక్ పెట్టాలంటే ప్రస్తుత బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు అనివార్యమని హైదరాబాద్ నగరపోలీస్ కమిషనర
సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థ