Cyber Fraud : దేశవ్యాప్తంగా గత ఏడాదిగా సైబర్ నేరాలు విపరీతంగా పెరగుతున్నాయి. ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్లో లింక్లు పంపిస్తూ.. ఓపెన్ చేసిన వారి ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇలా బుధవారం ఒకే రోజు వేర్వేరు చోట్ల లక్షన్నర మాయం చేశారు. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి
తక్కువ పెట్టుబడి..ఎక్కువలాభాలు అని కేటుగాళ్లు పంపిన మెసేజ్లకు ముగ్గురు స్పందించారు. వారి ఆఫర్లకు చిక్కి రూ.3.16 కోట్లు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించా రు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ఓ వ్యక్తి కోటి రూపాయలు మోసపోయాడు. ఈ ఘట న మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వెలుగుచూసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస�
PIB Fact Check - India Post SMS scam | ఇండియా పోస్ట్ నుంచి పార్శిల్ వచ్చిందని, అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయొద్దని ప్రజలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అలర్ట్ చేసింది.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇటీవల విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్నారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నాడు. నాగర్కర్నూల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన ఫోన్కు వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.