తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వివిధ సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన రూ.26.2 కోట్లను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.
మంచిర్యాల లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరించి రూ.1.43 కోట్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆదివారం రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమ
Cyber Fraud : దేశవ్యాప్తంగా గత ఏడాదిగా సైబర్ నేరాలు విపరీతంగా పెరగుతున్నాయి. ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు అమాయకులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్లో లింక్లు పంపిస్తూ.. ఓపెన్ చేసిన వారి ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇలా బుధవారం ఒకే రోజు వేర్వేరు చోట్ల లక్షన్నర మాయం చేశారు. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి
తక్కువ పెట్టుబడి..ఎక్కువలాభాలు అని కేటుగాళ్లు పంపిన మెసేజ్లకు ముగ్గురు స్పందించారు. వారి ఆఫర్లకు చిక్కి రూ.3.16 కోట్లు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించా రు.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ఓ వ్యక్తి కోటి రూపాయలు మోసపోయాడు. ఈ ఘట న మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వెలుగుచూసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస�
PIB Fact Check - India Post SMS scam | ఇండియా పోస్ట్ నుంచి పార్శిల్ వచ్చిందని, అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయొద్దని ప్రజలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అలర్ట్ చేసింది.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు.