సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత�
Adilabad | మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్ను ఇస్తే ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల�
సిటీలోని సౌత్జోన్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్కు ఇటీవల ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రార్థనా మందిరానికి తగిన నిధులిస్తామంటూ ప్రకటన ప్రత్యక్షమైంది. అది నిజమని నమ్మిన బాధితుడు మాయగాళ్లతో మా�
Cyber Fraud |టెలిగ్రామ్లో చేరండంటూ వాట్పప్కు వచ్చిన మెసేజ్పై స్పందించిన ఓ వ్యక్తి రూ.80 వేలు పొగొట్టుకున్న సంఘటన చేవెళ్ల పోటీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Digital Arrest: ఢిల్లీలో ఓ కుటుంబం డిజిటల్ అరెస్టుకు గురైంది. అయిదు రోజుల పాటు సైబర్నేరగాళ్లు.. ఆ ఫ్యామిలీకి చెందిన ముగ్గుర్ని డిజిటల్ అరెస్టు చేశారు. ఆ కుటుంబం నుంచి కోటి రూపాయలు కాజేశారు.
ఆన్లైన్ యాప్లో డబ్బులు పెడితే భారీగా ప్రాఫిట్ వస్తుందని ఓ ప్రభుత్వోద్యోగిని నమ్మించి.. నిండా ముంచాడో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్. తనకున్న పాత పరిచయంతో కోటి 37 లక్షలకు టోకరా వేసి మోసగించాడు. ఈ నెల 24న బాధిత�
Cyber Fraud | పుణెకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సైబర్ మోసానికి బలైపోయాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినందుకు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.2.3 లక్షలు మాయం అయ్యాయి.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వివిధ సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన రూ.26.2 కోట్లను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.
మంచిర్యాల లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరించి రూ.1.43 కోట్లు లూటీ చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆదివారం రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కృష్ణమ