Cyber Fraud | షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయంటూ ఫేస్ బుక్ ఖాతాలో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి రూ.34 లక్షలు పోగొట్టుకున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వా�
Keerthi Bhat | ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. అమాయకుల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి అకౌంట్లలో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. తా�
Cyber fraud | ఆన్లైన్లో కొనుగోలు చేసిన కార్డ్లెస్ మైక్లను((Cordless mics) )ఎక్సేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి(Cyber fraud) డబ్బులు కాజేశారు.
జిల్లాలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుశాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు రోజుల క్రి
Cyber Fraud | హైదరాబాద్ నగరానికి చెందిన యువతిని విదేశాలకు పంపిస్తానని చెప్పి రూ.2.71కోట్లు అకౌంట్ల నుంచి లూటీ చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని మధినగూడకు చెందిన యు�
Cyber Fraud | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడో ఒకచోట ఎవరూ ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నార
Cyber crime | పాస్పోర్టు డెలివరీ(Passport delivery) మెసేజ్ పేరుతో ఓ వ్యక్తికి కాల్ చేసి బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్ల(Cyber fraud)పై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్కు చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్లో లింక్ పంపి రూ.17.80 లక్షలు స్వాహా చేశారు.