Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇటీవల విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్నారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నాడు. నాగర్కర్నూల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన ఫోన్కు వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.
Cyber Fraud | షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయంటూ ఫేస్ బుక్ ఖాతాలో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి రూ.34 లక్షలు పోగొట్టుకున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వా�
Keerthi Bhat | ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. అమాయకుల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి అకౌంట్లలో దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. తా�
Cyber fraud | ఆన్లైన్లో కొనుగోలు చేసిన కార్డ్లెస్ మైక్లను((Cordless mics) )ఎక్సేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి(Cyber fraud) డబ్బులు కాజేశారు.
జిల్లాలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుశాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు రోజుల క్రి
Cyber Fraud | హైదరాబాద్ నగరానికి చెందిన యువతిని విదేశాలకు పంపిస్తానని చెప్పి రూ.2.71కోట్లు అకౌంట్ల నుంచి లూటీ చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని మధినగూడకు చెందిన యు�