ట్రాఫిక్ ఉల్లంఘనలపై వచ్చే మెసేజ్లను సైబర్నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు సదరు వాహనదారుడి సెల్ఫోన్కు ‘మీరు ఉల్లంఘనకు పాల్పడ్డారు’ అనే �
Cyber Crime | సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఖమ్మం జిల్లా పెన�
Hyderabad | సైబర్నేరాలు తగ్గుతున్నాయని ఒక పక్క అధికారులు చెబుతున్నా.. మరో పక్క నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి రోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్నేరగాళ్లు రూ. 4.5 క�
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా కేవలం 1,500. అయితే మూడు నెలల్లో 27,000కు పైగా జననాలు అక్కడ నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప�
వారంతా ఒక తండాకు చెందిన యువకులు తల్లిదండ్రులు చదువురాకపోవడంతో వారిని నమ్మించి మేము సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నామని ల్యాప్టాప్ లు, మొబైల్ ఫోన్లతో తిరుగుతూ అడ్డదారిలో డబ్బులను సంపాదించాలనే ప
పొరుగు రాష్ర్టాల్లో తిష్టవేసి, నగరంలోని అమాయక ప్రజల కష్టార్జితాన్ని ఆన్లైన్ ద్వారా గద్దల్లా తన్నుకుపోతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా, ప్రతిరోజూ ఏదో ఒకచోట పదుల సంఖ్యలో
Stock Market Trading | ట్రేడింగ్లో మెళకువలు చెబుతామంటూ సైబర్ నేరాల ముఠా ఓ ఐటీ ఉద్యోగిని నుంచి 1.36 కోట్లు దోచుకున్నారు. నగరంలో కమలానగర్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సెప్టెంబర్ నెలలో ఫేస్బుక్లో ఒక లింక్ను క్లిక్ చేస�
Digital Arrest: ముంబైకి చెందిన ఓ వ్యాపారి డిజిటల్ అరెస్టుకు గురయ్యాడు. అతని వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు సుమారు రూ.58 కోట్లు కాజేశారు. ఈడీ, సీబీఐ అధికారులని చెప్పి వివిధ బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేయిం�
సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ శనివారం నాడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రకాల సైబర్ ముప్పులు, ఆర్థిక భద్రత కోసం పాటించాల్సిన ఉత్తమ పద్�
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్తదారుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో పెండ్లి ఆహ్వానం సందేశం పంపి..అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశారు.
సైబర్ పంజాలో చిక్కి.. ఓ నగరవాసి రూ.35 లక్షలు కోల్పోయాడు. ముషీరాబాద్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి గతనెల 21న కేరళకు చెందిన నికితాజీవన్, శివప్రకాశ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.