Stock Market Investments | సైబర్నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్బోయిన్పల్లికి చ�
Digital Arrest | మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడ
Digital Arrest | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది తమ డబ్బునంతా పోగొట్టుకుంట
హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు.
Hyderabad | మ్యాట్రీమోనీ వెబ్సైట్లో ప్రొఫైల్ చూసి పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చిన ఓ మహిళ.. తాను స్టాక్ ట్రేడింగ్ చేస్తున్నానని అందులో మంచి లాభాలొస్తాయి, మన భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్ చేయండంటూ నమ�
ట్రాఫిక్ ఉల్లంఘనలపై వచ్చే మెసేజ్లను సైబర్నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు సదరు వాహనదారుడి సెల్ఫోన్కు ‘మీరు ఉల్లంఘనకు పాల్పడ్డారు’ అనే �
Cyber Crime | సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన 18 మంది ముఠా సభ్యులను ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఖమ్మం జిల్లా పెన�
Hyderabad | సైబర్నేరాలు తగ్గుతున్నాయని ఒక పక్క అధికారులు చెబుతున్నా.. మరో పక్క నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి రోజే మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్నేరగాళ్లు రూ. 4.5 క�
Birth Certificate Scam | ఆ గ్రామ జనాభా కేవలం 1,500. అయితే మూడు నెలల్లో 27,000కు పైగా జననాలు అక్కడ నమోదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
అతిపెద్ద జనన ధృవీకరణ పత్రాల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప�
వారంతా ఒక తండాకు చెందిన యువకులు తల్లిదండ్రులు చదువురాకపోవడంతో వారిని నమ్మించి మేము సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నామని ల్యాప్టాప్ లు, మొబైల్ ఫోన్లతో తిరుగుతూ అడ్డదారిలో డబ్బులను సంపాదించాలనే ప
పొరుగు రాష్ర్టాల్లో తిష్టవేసి, నగరంలోని అమాయక ప్రజల కష్టార్జితాన్ని ఆన్లైన్ ద్వారా గద్దల్లా తన్నుకుపోతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా, ప్రతిరోజూ ఏదో ఒకచోట పదుల సంఖ్యలో
Stock Market Trading | ట్రేడింగ్లో మెళకువలు చెబుతామంటూ సైబర్ నేరాల ముఠా ఓ ఐటీ ఉద్యోగిని నుంచి 1.36 కోట్లు దోచుకున్నారు. నగరంలో కమలానగర్కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సెప్టెంబర్ నెలలో ఫేస్బుక్లో ఒక లింక్ను క్లిక్ చేస�