స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ఓ వ్యక్తి కోటి రూపాయలు మోసపోయాడు. ఈ ఘట న మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వెలుగుచూసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస�
PIB Fact Check - India Post SMS scam | ఇండియా పోస్ట్ నుంచి పార్శిల్ వచ్చిందని, అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలని వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయొద్దని ప్రజలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అలర్ట్ చేసింది.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకులను నిండా ముంచేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు.
Cyber Fraud : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇటీవల విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది నెలలుగా సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్నారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నాడు. నాగర్కర్నూల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన ఫోన్కు వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.
Cyber Fraud | షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయంటూ ఫేస్ బుక్ ఖాతాలో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి రూ.34 లక్షలు పోగొట్టుకున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వా�