cyber fraud | పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సాప్లో వచ్చిన ఏపీకే ఫైల్ను ఒక అధికారి డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో సైబర్ మోసగాళ్లు ఆయన బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి రూ.10 లక్షలు కొల్లగొట్టారు. ఇది తెలుసుకున్న ఆ అధ�
ఇన్స్టాగ్రామ్లో ట్రేడింగ్లో అధిక లాభాలంటూ సైబర్నేరగాళ్లు ఒక ప్రైవేట్ ఉద్యోగికి రూ. 15 లక్షలు బురిడీ కొట్టించారు. కూకట్పల్లికి చెందిన బాధితుడు ఇన్స్టాగ్రామ్లో చూసిన యాడ్తో నాకా సొల్యూషన్ అనే �
రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ.95వేలు పోగొట్టుకున్నాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పులిట్జర్' పురస్కారం ఈసారి ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా వ్యవస్థలు, సైబర్ మోసాల వెనుకున్న వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేసి..
వాట్సాప్లో పరిచయం అయిన ఓ మహిళ తాను ఒంటరి మహిళనని, వ్యాపారం చేసుకుంటూ అదనంగా ట్రేడింగ్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నానంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 18.36 లక్షలు టోకరా వేసింది.
Man Dupes High Court Judge | ఒక హైకోర్టు న్యాయమూర్తి, సైబర్ నేరగాడి ట్రాప్లో పడ్డారు. ఆ జడ్జికి ఒక లింక్ పంపిన అతడు రూ.6 లక్షల మేర ఆయనను మోసగించాడు. న్యాయమూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు
Cyber Crime | బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు ఛేదించారు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.138.06 కోట్లు ఈ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జ�
Stock Market Investments | సైబర్నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్బోయిన్పల్లికి చ�
Digital Arrest | మేం సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు మీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది’ అంటూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తినే బురిడ
Digital Arrest | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది తమ డబ్బునంతా పోగొట్టుకుంట
హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు.