గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
ఇన్వెస్ట్మెంట్ మోసాలకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా జిత్తులతో అమాయకులకు వల వేస్తున్నారు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి ఆకర్శిస్తున్నారు. ప్రస్తుతం బంగారం మార్కెట్ బాగుంది.
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులను వంచించి రూ.వందల కోట్లు వసూలు చేసిన సైబర్క్రైమ్ ముఠా వివరాలను తెలంగాణ పోలీసులు ఇండియన్ సైబర్క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వార�
‘హలో డా.సుషాంత్ గారా.. మేము కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాం.. మీకు కొరియర్ ద్వారా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చాయి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించి వాటిని తీసుకెళ్లండి’... అంటూ ఫోన్కాల్స్ వచ్చాయా.. తస్మాత్�
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మలుచుకొంటున్నారు. సాంకేతిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సైబర్ నేరాలను నివారిం
చాట్జీపీటీ వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయని తాజాగా ఓ ఘటన నిరూపించింది. దక్షిణ చైనాలోని గుయాంగ్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన సదరు వ్యక్తి.. చైనాలో ఏప్రిల్ 25న లోకల్ ట్రైన్ ప్రమాదానికి గురైనదని, ఈ ప్రమ�
మోడలింగ్, సినిమాల్లో పిల్లలకు అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన దంపతులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 15.6 లక్షలు స్వాధీ�
ప్రేమ, వ్యాపార వ్యవహారాలు విజయవంతం కావడానికి పూజలు చేస్తామంటూ ఓ నేత్ర వైద్యురాలిని నమ్మించి రూ. 12 లక్షలు స్వాహా చేసిన ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ జీపీఎస్ యాప్లు సృష్టించి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతం నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు
Devi Sri Prasad | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని.. ఒపరి ఐటెం సాంగ్గా చిత్రీకరించా�