మోడలింగ్, సినిమాల్లో పిల్లలకు అవకాశం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన దంపతులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 15.6 లక్షలు స్వాధీ�
ప్రేమ, వ్యాపార వ్యవహారాలు విజయవంతం కావడానికి పూజలు చేస్తామంటూ ఓ నేత్ర వైద్యురాలిని నమ్మించి రూ. 12 లక్షలు స్వాహా చేసిన ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ జీపీఎస్ యాప్లు సృష్టించి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతం నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు
Devi Sri Prasad | టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని.. ఒపరి ఐటెం సాంగ్గా చిత్రీకరించా�
నవాడాలో సైబర్ నేరగాడి దుశ్చర్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కేసు విచారణ నిమిత్తం బీహార్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులపై సైబర్ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సైబర్ నేరాని
హైదరాబాద్ : తన పేరుపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. ఫేక్ అకౌంట్లలో తన పేరును కించపరిచేలా విధంగా పోస్ట�
Mahesh Bank | మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఈ నగదును
Actor Siddharth | సినీ హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. సామాజికవేత్త ప్రేరణ సిద్ధార్థ్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకరమైన ట్వీట
Hyderabad | ఇన్స్టాగ్రామ్లో యువతి ఫోటోతో ఖాతా ఓపెన్ చేసిన ఓ యువకుడు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడు. అమ్మాయిల న్యూడ్ ఫోటోలు అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడు. యువతులను మోసం చేసిన
ఇబ్రహీంపట్నం : సైబర్నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సీఐ నరేందర్, షీటీం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ న�