Mahesh Bank | మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఈ నగదును
Actor Siddharth | సినీ హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. సామాజికవేత్త ప్రేరణ సిద్ధార్థ్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకరమైన ట్వీట
Hyderabad | ఇన్స్టాగ్రామ్లో యువతి ఫోటోతో ఖాతా ఓపెన్ చేసిన ఓ యువకుడు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడు. అమ్మాయిల న్యూడ్ ఫోటోలు అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడు. యువతులను మోసం చేసిన
ఇబ్రహీంపట్నం : సైబర్నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సీఐ నరేందర్, షీటీం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ న�
వ్యాపారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఐటీ రిటర్న్ రిఫండ్ పేరుతో మెస్సేజ్ ఫిషింగ్ లింక్ను క్లిక్ చేస్తే.. బ్యాంక్ ఖాతాకు ఎసరు గుర్తు తెలియని మెయిల్స్తో జాగ్రత్త మీ ఫోన్ అకస్మాత్తుగా ఆగి�
సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. పెట్టిన పెట్టుబడికి రోజువారీ, నెలవారీగా తిరిగి చెల్లింపులు అంటూ ఊదరగొట్టే ఆన్లైన్ యాప్లను నమ్మి మోసపోవద�
షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో �
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్కు ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో పూజాహెగ్డే ,ప్రియమణి ,యాంకర్ శ్రీము�
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమో�
వారాంతం, సెలవు రోజుల్లో సైబర్నేరగాళ్ల దూకుడు ఆదివారం బ్యాంకులు ఉండవనే ధీమా అప్రమత్తతతోనే నేరాలకు చెక్ సాధారణ ప్రజలకు సెలవొస్తే.. సైబర్నేరగాళ్లు బిజీగా ఉంటున్నారు. అమాయక ప్రజలపై పంజావిసురుతూ పండుగ చ�