వ్యాపారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఐటీ రిటర్న్ రిఫండ్ పేరుతో మెస్సేజ్ ఫిషింగ్ లింక్ను క్లిక్ చేస్తే.. బ్యాంక్ ఖాతాకు ఎసరు గుర్తు తెలియని మెయిల్స్తో జాగ్రత్త మీ ఫోన్ అకస్మాత్తుగా ఆగి�
సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. పెట్టిన పెట్టుబడికి రోజువారీ, నెలవారీగా తిరిగి చెల్లింపులు అంటూ ఊదరగొట్టే ఆన్లైన్ యాప్లను నమ్మి మోసపోవద�
షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో �
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్కు ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో పూజాహెగ్డే ,ప్రియమణి ,యాంకర్ శ్రీము�
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమో�
వారాంతం, సెలవు రోజుల్లో సైబర్నేరగాళ్ల దూకుడు ఆదివారం బ్యాంకులు ఉండవనే ధీమా అప్రమత్తతతోనే నేరాలకు చెక్ సాధారణ ప్రజలకు సెలవొస్తే.. సైబర్నేరగాళ్లు బిజీగా ఉంటున్నారు. అమాయక ప్రజలపై పంజావిసురుతూ పండుగ చ�
సీసీఎస్ సైబర్క్రైమ్ పీఎస్పై తగ్గనున్న ఒత్తిడి అన్ని పోలీస్స్టేషన్లలో అందుబాటులో సైబర్ నిపుణులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి లక్ష రూపాయల నష్టం వాటిల్లే ఫిర్యా�
రూ. 3.35 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాడు నకిలీ ఈ మెయిల్తో నిండా మునిగిన ఉద్యోగి జూబ్లీహిల్స్కు చెందిన ఓ యువకుడు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్�
వెంటనే ఆన్లైన్ బదిలీ నిలిపివేత.. నగదు పోకుండా కొంత మేర అడ్డుకట్ట బాధితులకు ఊరటనిస్తున్న సైబర్ డెస్క్లు ప్రతి ఠాణాలో ఏర్పాటు.. సత్ఫలితాలు సైబరాబాద్ పరిధిలో ప్రజలను ఆర్థిక మోసాల నుంచి కాపాడేందుకు సీప
మణికొండ, మార్చి 26 : హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయిపోతుంది.. రెన్యూవల్ చేయాలండీ.. మీ కార్డు వెనుకాల ఉన్న మూడంకెల నెంబరు చెప్పండీ అంటూ ఒకరు.. మీకు బంఫర్ ఆఫర్ వచ్చిందంటూ
ఇసుక వ్యాపారంలో నష్టం వచ్చిందని.. దాని నుంచి బయటపడేందుకు తక్కువ ధరలో వాహనాలను విక్రయిస్తామని నమ్మించి.. మోసం చేస్తున్న ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ని