మారుమూల గ్రామానికి కూడా సైబర్ నేరాలు విస్తరించడంతో వాటిని కట్టడి చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. దీని కోసం సైబరాబాద్ పరిధిలో ఉన్న 44శాంతి భద్రతల �
హైదరాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైన శాంతిభద్రతల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. మహిళల భ
125 మందికి శిక్షణ.. స్కూళ్లు, కాలేజీల్లో సైబర్ మోసాలపై అవగాహన స్మార్ట్ ఫోన్ వ్యసనానికి గురికాకుండా పాఠాలు విద్యార్థి దశ నుంచే అప్రమత్తం చేసే దిశగా చర్యలు సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేర
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ మెయిల్ను సృష్టించారు. మెయిల్ ఆధారంగా పౌర సరఫరాలు, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ�