ఇజ్రాయెల్ భౌతిక దాడులతో అల్లాడుతున్న ఇరాన్పై ఇప్పుడు భారీ సైబర్ దాడి జరిగింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న కొందరు హ్యాకర్లు ఇరాన్లోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్పై దాడి చ
వాట్సాప్, ఈ-మెయిల్లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసిన ఏపీకే ఫైల్స్, exe ఫైల్లతో సైబర్ దాడి జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత తెలిపారు.
Vemula Veeresham | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో భాగంగా ఆ సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేశారు. వాట్సాప్లో తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేయగా, అవతలి వైపు �
Vemula Veeresham | రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్ను రికార్డు చేసి ఆయన మొబైల్కు పం
Cyber Attack | ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామ మందిరం రూపుదిద్దుకున్నది. ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేత్రపర్వంగా సాగింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం దేశ విదేశాల నుంచి
Meta Down | ప్రపంచవ్యాప్తంగా మంగళవారం వాట్సాప్ మినహా మెటా సేవలన్నీ నిలిచిపోయాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్ సేవలు ప్రభావితమయ్యాయి. భారత్తో పాటు పలు దేశాల్లో దాదాపు గంటన్నర వరకు వినియోగదారులు మెటా
ఇరాన్లోని 70 శాతం గ్యాస్ స్టేషన్లలో సేవలు సోమవారం నిలిచిపోయినట్లు ప్రభుత్వ టీవీ తెలిపింది. సాఫ్ట్వేర్ సమస్య వల్ల సేవలకు విఘాతం కలిగినట్లు చెప్పింది. ఇది సైబర్ దాడి అయి ఉండవచ్చునని తెలిపింది. ప్రస్త�
Cyber Attack | సుప్రీంకోర్టు వెబ్సైట్పై సైబర్ దాడి (ఫిషింగ్) జరిగిందని సర్వోన్నత న్యాయస్థారం గురువారం సర్క్యూలర్ జారీ చేసింది. రిజిస్ట్రీ వెబ్సైట్ మాదిరిగా ఉన్న డొమైన్తో ఫేక్ వెబ్సైట్ను క్రియేట్
Cyber Attack | ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సీ) భారత ప్రభుత్వ వెబ్సైట్లకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12వేల వెబ్సైట్లను ఇండోనేషియా హ్యాకర్ గ్రూప్ టార్గెట్ చేశాయని, ఈ గ�
Cyber attack : భారత విదేశాంగ శాఖ సర్వర్లపై సైబర్ అటాక్ జరిగింది. సుమారు 15 మంది అధికారులు ఈమెయిళ్లు, పాస్వర్డ్లను కొట్టేశారు. హ్యాకర్లు వాటిని అమ్మకానికి కూడా పెట్టారు.
flights grounded అమెరికాలో బుధవారం విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం వల్ల సుమారు 9600 విమానాలు ఆలస్యం అయ్యాయి. మరో 1300 విమానాలు రద్దు అయ్యాయి. ఈ ఘటన పట్ల ఇవాళ శ్వేతసౌధం ప్రక�
Cyber Attack | దేశంలో మంగళవారం భారీ సైబర్ దాడి జరిగింది. 500పైగా వెబ్సైట్ హ్యాకింగ్ బారినపడ్డాయి. ఇందులో మహారాష్ట్ర థానే పోలీసుల వెబ్సైట్తో సహా 70 ప్రభుత్వ సైట్లు ఉన్నట్లుగా సమాచారం. అయితే, మలేషియా, ఇండోనేషియా�
కంప్యూటర్లలో పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ స్థానంలో కొత్త దాన్ని అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) యూజర్లకు సూచిం�
టెక్ ఫాగ్ కథనాలను అడ్డుకోవడానికేఈ మెయిల్ ద్వారా మాల్వేర్ అటాక్ న్యూఢిల్లీ, జనవరి 21: బీజేపీ సోషల్ వేగు ‘టెక్ ఫాగ్’పై తమ పరిశోధనాత్మక కథనాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగాయని డిజిటల్ మీడియా