ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధిత�
ఇటీవలి కాలంలో ఫేస్బుక్ యూజర్లను సైబర్ దాడి భయపెడుతున్నది. కొంత కాలంగా రెచ్చిపోతున్న సైబర్ నేరస్తులు, అకౌంట్ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమో..? లేదంటే ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మన పేరు మీద డబ్బుల
Cyber attack : ఇజ్రాయెల్పై చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి చైనాకు చెందిన హ్యాకర్లు
న్యూయార్క్: అమెరికా ఐటీ సంస్థ కసేయాపై గత శుక్రవారం సైబర్ దాడి జరిగింది. రాన్సమ్వేర్ దాడితో వందలాది వ్యాపార సంస్థల కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అమెరికాతో పాటు మొత్తం 17 దేశాలపై సైబర్ దాడి జ�
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మాంసం విక్రయించే అతిపెద్ద సంస్థ జేబీఎస్పై సైబర్ దాడి జరిగింది. దీంతో ఆ సంస్థ పనులు నిలిచిపోయాయి. అత్యాధునిక రీతిలో సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. జె�
సర్వర్పై దుండగుల దాడి.. 45 లక్షల మంది డేటా లీక్ పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని దొంగిలించిన నేరగాళ్లు న్యూఢిల్లీ, మే 21: దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్ఎస్ ప్
ఎయిరిండియాపై సైబర్ అటాక్|
ఎయిర్ ఇండియాతో సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలపై భారీ సైబర్ దాడి జరిగింది. ఆయా సంస్థలకు చెందిన 45 లక్షల మంది...
అధికారిక వెబ్సైట్లనే సంప్రదించాలి అత్యవసరమే ఆసరాగా సైబర్ నేరగాళ్ల దాడులు కొవిడ్ వేళ పోలీసుల సూచనలు హైదరాబాద్, ఏప్రిల్ 27, (నమస్తే తెలంగాణ): కరోనా వేళ వైద్యసహాయం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా? అ�
దుబాయ్: నటాంజ్లోని తమ అణు కర్మాగారంపై సైబర్ దాడి ఇజ్రాయెల్ విద్రోహ చర్యేనని ఇరాన్ ఆరోపించింది. ఆ అణుకేంద్రంలో యురేనియం శుద్ధి ప్రక్రియను మరింత వేగంగా చేసే సెంట్రిఫ్యూజ్లను ప్రారంభించిన గంటల వ్యవ