కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు వారు . కానీ అక్కడి వరకూ రావడానికి వారు ఎన్నో అవమానాలు ఎదుర్కోన్నారు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మహిళల ఫోర్స్
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మొత్తం 72కుపైగా దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈస
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 7-0 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. మ్యాచ్ ఆసాంతం ఆ�
టేబుల్ టెన్నిస్లో వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ మరోసారి సత్తాచాటాడు. నలభై ఏళ్ల వయసులో కూడా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో మరో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. టేబుల్ టెన్నిస్
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా రాణించి స్వర్ణం సాధించింది. బర్మింగ్హామ్ వేదికగ�
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో సాతియాన్ జ్ఞానశేఖరన్ సత్తా చాటాడు. సెమీస్లో ఇంగ్లండ్కు చెందిన లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓటమి చవిచూసిన సాతియ
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఫైనల్స్లో సింధు.. 21-15, 21-13తో మిచెలీ లీ (కెనడా)ను ఓడించి బంగారు పతకం సాధించింది. సింధు సాధించ�
గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ – 2022 నేటి (ఆగస్టు 8) తో ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు బర్మింగ్హామ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ అమ్మాయి, మహిళల బాక్సింగ్ 50 కిలోల ఈ�
ఆడిన ప్రతి టోర్నీలో సత్తా చాటుతూ క్రీడాభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరిన ఈ 20 ఏళ్ల కు�
కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ ఆచంట, శ్రీజ ఆకుల జోడీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో మలేషియాకు చెందిన జావెన్ చూంగ్, కారెన్ లైన్న�
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత�
కామన్వెల్త్ గేమ్స్ కంటే నాలుగు రోజులు ముందే అమెరికాలో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించిన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ క్రీడల నుంచి తప్పుక
ప్రపంచ మహమ్మారి కరోనా విషయంలో క్రీడాకారులందరికీ ఓ నిబంధన ఉంటే ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు ప్రత్యేక నిబంధనలున్నాయా..? ఏమో మరి, ఆదివారం బర్మింగ్హామ్ వేదికగా ముగిసిన ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ�
గిరి గీసి బరిలోకి దిగితే.. తన పంచ్కు తిరుగులేదని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి నిరూపించింది. ఇటీవలే ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న ఈ ఇందూరు బాక్సర్.. బరిలోకి దిగిన �