Virat Kohli : ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడంపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తొలిసారి స్పందించాడు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలిగినట్టు బీసీసీఐకి చెప్పినా సరే మీడియాలో మాత్రం ర�
Virat Kohli - Satya Nadella: కోట్లాది మంది భారతీయ అభిమానులు వరల్డ్కప్లో ఆది నుంచి భారత్కు మద్దతుగా నిలిచారు. సాధారణ ప్రేక్షకులే గాక రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా కీలక మ్యాచ్లకు తమ పనులను పక్క�
CWC 2023: ద్వైపాక్షిక సిరీస్లు, లీగ్లలో ట్రోఫీలను గెలిస్తేనే కొన్ని క్రికెట్ జట్లు వారి అభిమానులతో విజయయాత్రలు, వేలాది మంది జనసందోహం మధ్య ఆ ట్రోఫీని ఊరేగిస్తాయి. కానీ ఇటీవలే ముగిసిన వన్డే వర�
Mohammed Shami: ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తీరుపై ఇదివరకే భారత క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించగా తాజాగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా..
CWC 2023: ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీ మీద కాలిబెట్టిన ఘటన మరువకముందే తాజాగా ఆస్ట్రేలియా మీడియా చేసిన ఓ అభ్యంతరకర పోస్టును ఆసీస్ ఆటగాళ్లు లైక్, కామెంట్ చేయడం భారతీయ క్రికెట్ అభిమానులకు కోపాన్ని
Mohammed Kaif: వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్లకు కోపం తెప్పించాయి. స్టార్ స్పోర్ట్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో కైఫ్...
CWC 2023: 45 రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీని స్టేడియాలకు వచ్చి చూసినవారి సంఖ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. భారత్లోని పది నగరాల్లో నిర్వహించిన ఈ టోర్నీని స్టేడియానికి వచ్చి చ�
Team India: టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతి సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ లోపు టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం.
CWC 2023: ఈ విజయం ద్వారా కమిన్స్ కూడా దిగ్గజ సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్, ఇయాన్ మోర్గాన్ల సరసన చేరాడు. ఈ నలుగురికీ ఒక విషయంలో స్పెషల్ కనెక్షన్ ఉంది.
CWC 2023: ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో దెబ్బతినడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా ఓటమితో నిరాశకు గురైన అభిమానులు ఆగ్రహావేశాలతో రెచ్చిపోతున్నారు.
Mohammed Shami’s Wife: ఒక వ్యక్తి మీద కోపాన్ని దేశం మీద ద్వేషంగా మార్చడం కరెక్ట్ కాదని, ఆమె చెప్పినదాని ప్రకారం టీమిండియాలో మంచి మనసున్నోళ్లు లేరా..? అని అభిమానులు మండిపడుతున్నారు.
Rohit Sharma: అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య ముగిసిన మ్యాచ్లో భారత్ అన్ని రంగాలలో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే భారత అభిమానులు ఆందోళన చెందుతున్న మరో అంశం భారత సారథి రోహిత్ శర్�