CWC | ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ ఏకగీవ్ర నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నామినే�
రాష్ర్టాల నీటి అవసరాల డిమాండే ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు ప్రామాణికమని, వాటిని సంబంధిత ట్రిబ్యునల్ మాత్రమే ఖరారు చేస్తుందని తెలంగాణ తరపు సాక్షి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యుసీ) రిటైర్డ్ సీఈ చేతన్పం�
తెలంగాణ సమర్పించిన మోడికుంట, గూడెం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పంపింది. ఆ రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే సీడబ్ల్యూసీ ఆమోదం
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ను పరిశీలించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. కాళేశ్వరం ప్�
కృష్ణా నదీ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఒప్పుకోలేదని కేఆర్ఎంబీ 16వ బోర్డు సమావేశంలోనే తెలంగాణ స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి చేతన్ పండిట్ మరోసారి కృష్ణా ట్రిబ్యునల్-2
కృష్ణా జలాల్లో 40% మేరకు బేసిన్ అవతలికి మళ్లిస్తున్నారని, ఏపీ రాష్ట్ర విభజనకు అదో ప్రధాన కారణమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు చేతన్ పండిత్ వెల్లడించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడ�
పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్ష�
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రాంతంలోని లక్షల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యయనం చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కో�
వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవడం ప్రతీ ఒక్క అభ్యర్థికి...
godavari river management board | గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన