కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరి ప్రక్రియ ఆలస్యం చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందుకు సంబంధించి రెండు మి�
ఇకపై ప్రతి రైస్మిల్లు కచ్చితంగా సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భాగస్వామ్యం కావాల్సిందే. కాదు కూడదంటే ఇకపై కుదరదు. ప్రైవేటు వ్యాపారం చేసుకున్నా.. సీఎంఆర్లోనూ ఉండాల్సిందే. ఈ మేరకు సీఎంఆర్ నిబంధనల
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం తీసుకున్న ధాన్యాన్ని తెగనమ్ముకున్న విషయంలో సీజ్ చేసిన ఓ మిల్లులో మిషనరీ మాయమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధాన్యాన్ని మాయం �
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కొంతమంది అక్రమార్కులకు వరంలా మారింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయట అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ఇందులో అధికారులను వాటాదారులుగా చేసుకుంటున
ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని రైస్మిల్లులపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి శుక్ర, శనివారాల్లో దా�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రికవరీ ములుగు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లు మరో అక్రమానికి తెరలేపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన పరిణామాల
‘కంచె చేను మేస్తే కాసేవారేరి’ అన్న చందంగా మారింది జిల్లాలో పౌరసరఫరాల సంస్థ అధికారుల తీరు. ఏటా రైతులు సాగు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి మిల్లర్లకు పంపిస్తారు. క్వింటాలు ధాన్�
రైస్ మిల్లర్లు అత్యాధునిక యంత్రాలను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇంటర్నేషనల
నిజామాబాద్ జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పకదారి పట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మహమ్మద్ షకీల్కు హైకోర్టులో ఊరట లభించింది.
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోయేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి.