కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని డిఫాల్టర్లపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నాలుగు రైస్ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
సీజన్లు గడిచిపోతున్నా.. రంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల నుంచి కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాత్రం వెనక్కి రావడం లేదు. 2022-23 యాసంగికి సంబంధించి సీఎంఆర్ గడువు ముగిసింది.
గత ఏడాది యాసంగి సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను ఎఫ్సీఐకి ఇవ్వొద్దని జిల్లా మేనేజర్లు, సివిల్సైప్లె అధికారులకు పౌరసరఫరాల సంస్థ ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు సర్క్యు�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిర్వహణ అక్రమాలకు అడ్డాగా మారింది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు డబ్బులు తీసుకొని నాణ్యతలేని బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ తీసుకుంటుందనే ఆరోపణలు వస�
మంచిర్యాలలోని ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను మిల్లర్లు పంపినా ఫలితం లేకుండా పోయింది.
2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ), ఆహార భద్రత సంస్థ (ఎఫ్సీఐ)లకు ఇచ్చేందుకు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది.
నల్లగొండ జిల్లాలో 2022-23 వానకాలంతోపాటు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యం నల్లగొండ జిల్లాలో పూర్తి కాలేదు. జనవరి-31తో గడువు ముగిసినా వానకాలం సీజన్ది 99 శాతం, యాసంగి సీజన్ద�
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం�
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోప�
కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�
మిల్లర్ల అక్రమ దందా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్న�
సీఎంఆర్ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వరంగల్ జిల్లాలో 2021-22లో సీఎంఆర్ డెలివరీ చేయని 12 రైస్మిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక అందించారు.