Current Shock విశ్వనాథపల్లికి చెందిన బొగ్గారపు సరస్వతి (53) ఇంటి రేకుల పందిరిలో కట్టిన జీ వైరు దండెంపై దుస్తులను ఆరవేసింది. అయితే ఆరవేసిన దుస్తులను తీస్తుండగా జీ వైరుకు విద్యుత్ ప్రసారమై సరస్వతి విద్యుద్ఘాతానికి
ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటా.. బయటా.. విద్యుత్ (Electricity) ప్రమాదాలు జరిగే అవకాశలెక్కువ. గాలివానకు స్తంభాలు పడిపోయి.. విద�
Current Shock | మరిపల్లి శ్రీనివాస్(35)తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తాడు. విద్యుత్ ఘాతంతో రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంప�
అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని లింగాపూర్ శివారులో బుధవారం చోటు చేసుకున్నది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన కల్లెం శివకుమ�
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో దారుణం చోటు చేసుకున్నది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై 11 కేవీ వైర్లు తెగిపడడంతో ఇద్దరు యాచకులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. పో�
చింతల్కుంటలో ఆదివారం జరిగిన ప్రమాదంపై విద్యుత్ నిపుణులు మాత్రం ఇది కేవలం నిర్వహణలోపమేనని చెబుతున్నారు. అధికారులు చెబుతున్నట్లుగా ఒకవేళ పోల్కు ఏదైనా గుర్తుతెలియని వాహనం తగిలితే పోల్ విరగాలని, లేద�
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్కుంట వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా ఇనుగుర్తి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎనిమిది బర్రెలు చనిపోయాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్ష�
విద్యుదాఘాతానికి గురై ప్రైవేట్ ఎలక్ర్టిషియన్ మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో జరిగింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Current Shock | గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, గ్రామ రైతులతో కలిసి మరమ్మత్తు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువరైతు దుర్మరణం చెందాడు.