Narayanpet | నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మక్తల్ మండలం మంతన్గౌడ్ గ్రామంలో విద్యుదాఘాతంతో 13 ఏళ్ల అక్షర మృతి చెందింది. నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఎంబాడి సతీష్ (27) ఇంట్లో ఇనుప ఎలక్ట్రిక్ కూలర్ను పక్కకు జరుపుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డా�
విద్యుదాఘాతంతో పాడి బర్రె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె మేతకు గేటుకారేపల్లి హైస్కూల్
Current Shock | నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగడంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Current Shock | హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని తెలిసిందే. సిటీలో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తీలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు.
Current Shock | పతంగి కోసం వెళ్లి కరెంట్ షాక్ తగిలి ఓ బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపం ప్రగతినగర్కు చె
Farmer | పెండ్యాల భిక్షపతి (39) అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు తన వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వైర్ కాలిపోయినట్టు గమనించి, జేఎల్ఎం శ్రీనివాస్కు సమాచారం ఇచ్చ�
farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై